మైనింగ్ గనుల శాఖ మంత్రి కి ఘన స్వాగతం
జనం న్యూస్ 14 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి చెన్నూరు నియోజవర్గం శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్ గనులశాఖమంత్రి పదవి వరించడంతో శనివారం రోజున భీమారం మండలంకు విచ్చేసిన సందర్భంగా భీమారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి…
ఘనంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు
సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన గోమాతకు ప్రత్యేక పూజలు జనం న్యూస్, జూన్ 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత…
తలంబ్రాలు రామకోటి కార్యాలయంలో తీసుకోగలరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి జరుగుతుంది సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, జూన్ 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల దేవస్థాన సీతారాముల కళ్యాన తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి జరుగుతుందన్నారు…
పర్యావనం నీ కాపాడినందుకు ప్రతి ఒక్కరూ అమ్మకోసం ఒక మొక్క నాటాలి
జగన్ న్యూస్ జూన్ 14 ముమ్మిడివరం ప్రతినిధి [డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ తాళ్ళరేవు మండలంలో ఈరోజు అమ్మ కోసం మొక్క కార్యక్రమంలో పర్యావరణ జిల్లా సహకన్వీనర్ చెక్క అజయ్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటే…
తాళ్ళరాంపూర్ లో ఎస్సి బీసీ కమ్యూనిటీ హాల్ కు నిధులు ఇప్పించిన-సునీల్ కుమార్
జనం న్యూస్ జూన్ 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎస్ డి ఏఫ్ నిధుల కింద రూ…
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలి..!
రక్తదాన దినోత్సవ శిబిరంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి జనంన్యూస్. 14. నిజామాబాద్ రూరల్ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ…
ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం విజయానికి సూచికగా ఉచితంగా పది వేల పండ్ల మొక్కల కార్యక్రమానికి హాజరై పంపిణీ చేసిన : ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ 3వ ఫేస్ రమ్య గ్రౌండ్స్ లో వాసుదేవుడు ఆహ్వానం మేరకు మన కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్,జస్టీస్ భవానీ ప్రసాద్, మిరియాల రాఘవ…
రెడ్ క్రాస్ బిచ్కుంద ఆధ్వర్యంలో…
రక్త దాతల దినోత్సవం సందర్భంగా రక్త దాతలకు సత్కారం బిచ్కుంద జూన్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక సార్లు రక్త దానం చేసిన రక్త…
హర్షణపల్లి సూర్యారావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ.శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కార్యవర్గ సభ్యులు హర్షణపల్లి సూర్యారావు పుట్టినరోజు సందర్భంగా లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు కూకట్ పల్లి లోని బిజెపి కార్యాలయం లో…
కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్..!
జనంన్యూస్. 14.నిజామాబాదు. నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కు వచ్చిన నూతన నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, I.A.S., ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S.,…