మృతి కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి
జనం న్యూస్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హనుమకొండ జిల్లాలో కోల్వాయి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…
రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల మండలం రేపాల గ్రామం నుండి మాధవరం మరియు రేపాల గ్రామం నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…
గోకనకొండ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించిన బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు ఉదయం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపాలు కోటేశ్వరమ్మ దంపతులు మోటార్ బైక్ పై గుంటూరు మెడిసిన్ కోసం వెళ్తుండగా ఏల్చూరు వద్ద…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీ జి విద్యార్థుల వీడ్కోలు సమావేశం….
బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని పి జి మొదటి విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. .ఎం.ఎ తెలుగు,…
పాపన్నపేటలో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు పాపన్నపేట,
ఆగస్టు23 ( జనం న్యూస్) :మండల కేంద్రమైన పాపన్నపేట ఈశ్వరాలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెర్వుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయాన్నే కుంకుమార్చన,అభిషేకం పూజలు జరిపారు.పూజ…
రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సతీమణి
జుక్కల్ ఆగస్టు 23 జనం న్యూస్ పవిత్ర శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి సతీమణి శ్రీమతి తోట అర్చన గారు ఈరోజు పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో శ్రీ…
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…
బీరు పూర్ మండలం పరిధిలో ఎమ్మెల్యే పరామర్శ
జనం న్యూస్ ఆగష్టు 23 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రజా ప్రతిభ రిపోర్టర్ గుమ్మడి రమేష్ తండ్రి శంకరయ్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్మండల కేంద్రానికికార్యకర్త గంగ రవి…
మహా ధర్నాకు భారీగా తరలిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 23 : ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,పిఆర్సీ నివేదికను తెప్పించుకొని 1.7.2023 నుండి అమలు చేయాలని,బకాయిపడిన ఐదు డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి…
ఏర్గట్లలో వినాయక మండపాల యూత్ సభ్యులకు స్టాండ్ అందజేసిన- శివన్నోళ్ళ శివకుమార్
జనం న్యూస్ ఆగస్టు 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో వినాయక మండపాల షెడ్ల నిర్మాణం కోసం 17 ఫీట్లఇనుప స్టాండ్ కావాలని యూత్ సంఘాలు కోరడంతో శనివారం రోజునా గ్రామయూత్ సంఘాలకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ అందజేశారు.…