• January 23, 2025
  • 43 views
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది…కొనుగోలుదారులు జాగ్రత్త….ఎంఎల్ఏ కృష్ణారావు హెచ్చరిక. జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు.…

  • January 23, 2025
  • 40 views
తడ్కల్ లో 24 శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ

మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్, పంచాయతీ ప్రత్యేక అధికారి భాస్కర్, జనం న్యూస్,జనవరి 23,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి…

  • January 23, 2025
  • 32 views
సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..

▪వ్యూస్‌ కోసం హోం టూర్స్‌ వద్దు..▪ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు..▪తెలంగాణ పోలీసుల సూచన.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ సూచన…

  • January 23, 2025
  • 34 views
బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదు..

▪ జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు.. సుంకరి రమేష్ జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ప్రజా పాలన భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామసభలు పట్టణాలలో వార్డు సభలు సంబంధించిన అధికారులు నిర్వహిoచారు.ఇ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట…

  • January 23, 2025
  • 40 views
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతివేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ లో గల ప్రాధమిక పాఠశాలలో స్వాతంత్రసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు దేశభక్తి, ధైర్యం,పోరాటం, స్వాతంత్రం సాధన కోసం చేసిన పోరాటం…

  • January 23, 2025
  • 34 views
కానిస్టేబుల్స్ పి.ఈ.టి. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థి చికిత్స పొందుతూ మృతి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు పోలీసు పరేడ్ గ్రౌండులో జనవరి 21న చేపట్టిన పి.ఈ.టి. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థి,…

  • January 23, 2025
  • 36 views
జిల్లాలో అదనంగా ధాన్యం కొనుగోలు చేయాలని వినతి

జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లాలో రైతులు దగ్గర ఇంకా ధాన్యం మిగిలి ఉన్న నేపథ్యంలో అదనంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు…

  • January 23, 2025
  • 37 views
ముగిసిన కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు మహిళ, పురుష అభ్యర్థులకు నిర్వహించిన పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.పరీక్షల ప్రక్రియ ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్…

  • January 23, 2025
  • 46 views
వికలాంగులు పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు

జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులు పెన్షన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు.…

  • January 23, 2025
  • 38 views
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు తహసిల్దార్ సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం ప్రభుత్వం నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరికి అమలుకు చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వం పథకాల అమలులో భాగంగా మండలంలోని మైలారం జోగంపేల్లి ఆరేపల్లి గట్లకానిపర్తి హుసేన్ పల్లి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com