• August 18, 2025
  • 72 views
విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి దౌల్తాబాద్ ఏఈ ఆదిత్య

(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆదిత్య గారు ఈ క్రింది…

  • August 18, 2025
  • 50 views
విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి దౌల్తాబాద్ ఏఈ ఆదిత్య

(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, *ఆదిత్య* గారు ఈ క్రింది…

  • August 18, 2025
  • 54 views
దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా…

  • August 18, 2025
  • 47 views
కె.జగన్నాధపురం సొసైటీ చైర్మన్ గా నల్లా శ్రీను

జనం న్యూస్, ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి పి.గన్నవరం నియోజవర్గం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉమామహేశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్ పర్సన్ గా నల్లా శ్రీను బాధ్యతలు స్వీకరించారు. మిద్దె నూతన రవిరాజ్, సరెళ్ళ రాజ్ కుమార్ పర్సన్…

  • August 18, 2025
  • 46 views
అంగరంగ వైభవంగా శ్రీసీతాలమ్మ,మడేలేశ్వర, పోతురాజు స్వాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు నందు మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వర స్వామి దేవాలయం నందు మూడవరోజు సోమవారం శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల…

  • August 18, 2025
  • 56 views
అన్నదానం మహా పుణ్య కార్యం.తహసిల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్…

  • August 18, 2025
  • 45 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ ఆగస్టు 18 కాట్రేనికోన శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు…

  • August 18, 2025
  • 52 views
బీర్పూర్ మండలంలోని తుంగూరు కండ్లపల్లి మధ్య వంతెన పరిశీలించారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జనం న్యూస్ ఆగష్టు 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ నుండి కండ్లపెల్లి రోడ్డు మధ్య లో కుంగిన వంతెను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుంగూరు కండ్ల పెళ్లి మధ్య రోడ్ వంతెన నిర్మాణ సమయంలోనే…

  • August 18, 2025
  • 47 views
వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని

ఎస్సై నవీన్ చంద్ర.. జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కోరారు. సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో గణేశ్ మండపాల సభ్యులతో…

  • August 18, 2025
  • 44 views
కిడ్స్ పార్క్ స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి.!

జనంన్యూస్. 18. సిరికొండ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిను కిడ్స్ పార్క్ స్కూల్లో నిర్వహించారు.ముందుగా చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ…భారత స్వతంత్ర సమర వీరులలో అగ్రగన్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని…