సూరంపల్లి గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు
(జనం న్యూస్ చంటి జులై 7) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈరోజు జరిగినటువంటి మోహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో దుల ఆటపాటలతో కులమతాలకు అతీతంగా కలిసి మెలసి అందరూ అలై బాలై తీసుకొని అందరూ ఊరూరు…
మహా భారతంలో ఏకలవ్యుడి పాత్ర ఘనమైనది. ప్రత్తిపాటి పుల్లారావు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 7 రిపోర్టర్ సలికినీడి నాగు ఏకలవ్యుని విగ్రహాన్నికి నివాళులు అర్పించి, మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.…
తిరుపతి MLA అరణి శ్రీనివాసులు ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు ని జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.MLA ఆరణి శ్రీనివాసులు ని…
ఏర్గట్ల నూతన ఎస్సై గా భాద్యతలు స్వీకరించిన -పడాల రాజేశ్వర్
జనం న్యూస్ జూలై 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా ఆదివారం రోజునా పడాల రాజేశ్వర్ భాద్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సై గా ఉన్న బి. రాము బదిలీ భాగంగా వి ఆర్…
TTD చైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు ని జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.TTD చైర్మన్…
అమలాపురం ఏ ఎస్ఎస్ కళాశాల యందు సామ్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
జనం న్యూస్ జులై 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో అమలాపురం పట్టణ ఏఎస్ఎన్ కళాశాల నందు డాక్టర్ శ్యాం ప్రసాద్…
బొత్స Vs కొండపల్లి
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ‘మాట నెరవేర్చని వారిని ఏం అంటాం.. మోసగాళ్లు కాదా, ప్రజాస్వామ్యంలో ఒక్కరోజైనా పరిపాలించే హక్కు వీళ్లకు ఉందా..ఈ విషయాన్ని ప్రజల ముందే తేల్చుకుందాం’ అంటూ బొత్స సత్యనారాయణ కూటమి…
584 పెంపుడు కుక్కలు, పిల్లులకు టీకాలు
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ జూనోటిక్ దినోత్సవం సందర్భంగా నగరంలోని బహుళార్థ పశు వైద్య కళాశాలలో జూనోటిక్ వ్యాధులపై ఆదివారం అవగాహన కల్పించారు. జేడీ వైవీ రమణ మాట్లాడుతూ… పశువుల నుంచి మనుషులకు,…
హెల్మెట్ ధారణతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లోప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా గమ్య స్థానాలు…
భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ…