• July 3, 2025
  • 33 views
రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుడు దరువు అంజన్నకు సత్కారంసన్మానించిన ప్రజా, జర్నలిస్టు,విశ్వకర్మ సంఘాలు

జనం న్యూస్ జులై 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి నిబద్ధుడనై పనిచేస్తా – దరువు అంజన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు అంజన్న ను సాంస్కృతిక శాఖ…

  • July 3, 2025
  • 34 views
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్….

బిచ్కుంద జులై 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ యందు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్ ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు అనంతరం ఆకస్మికంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నీ తనిఖీ చేశారు అనంతరం…

  • July 3, 2025
  • 35 views
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ నిర్మాణానికి తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ వినతి పత్రం

జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కాల్వల సత్యనారాయణఎంపీడీవో పణీ చంద్ర లకు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం…

  • July 3, 2025
  • 34 views
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి ఎంపికైన పేరణి నాట్యాచార్యులు రమేష్ లాల్

జనం న్యూస్:3 జూలై గురువారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిద్దిపేటకు చెందిన పేరణి నాట్యచార్యులు రమేష్ లాల్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి నృత్యం విభాగంలో ఎంపిక కావడం పట్ల జాతీయ సాహిత్య పరిషత్ కవులు హర్షం వ్యక్తం…

  • July 3, 2025
  • 30 views
జిల్లా ఎస్పీ నీ మర్యాదపూర్వకంగా కలసిన ఆర్.టీ.సి మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు ,శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్పీ ని కళ్యాణోత్సవానికి ఆహ్వానించడం జరిగినది,కళ్యాణం రోజు మరియు…

  • July 3, 2025
  • 28 views
సుపరిపాలనపై ప్రజలకు వివరిస్తున్న నాగ జగదీష్

జనం న్యూస్ జులై 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జూలై 2 వ తేదీ నుంచి మొదలైన సుపరిపాలన పై ఈరోజు ఉదయం 81 డివిజన్ లో మాజీ శాసన మండలి సభ్యులు…

  • July 3, 2025
  • 27 views
రాజీలేని పోరాటాలు యుటిఎఫ్ కే సాధ్యం.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజీలేని సమరశీల పోరాటాలు యుటిఎఫ్ ( యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) కే సాధ్యమని నందలూరు యుటిఎఫ్ నాయకులుహరినాథ్ ,రమేష్, కృపానందం, సుధాకర్, శామ్యూల్ ,పేర్కొన్నారు.యుటిఎఫ్ ఆధ్వర్యంలో బదిలీ పై వెళ్లిన యూ టి ఎఫ్…

  • July 3, 2025
  • 29 views
కల్తీ మద్యం తయారీదారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్,జూలై 03,అచ్యుతాపురం: కల్తీ మద్యం తయారీదారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్యుతాపురం ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో కల్తీ మద్యం నిర్వహిస్తున్నారని, నాసిరకమైన మద్యాన్ని, స్పిరిట్ను తీసుకొచ్చి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయని, ముందు మత్తు…

  • July 3, 2025
  • 29 views
తేనెటి విందులో మాజీ ఎమ్మెల్యే కేపీ.

గిద్దలూరు ప్రతినిధి, జులై 03 (జనం న్యూస్): గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బత్తుల ప్రవీణ్ ఆహ్వానం మేరకు గిద్దలూరు పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి…

  • July 3, 2025
  • 29 views
ఏఎంసి సెక్రెటరీ పై దాడి హేళన చర్య …. జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్

బిచ్కుంద జులై 3 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కార్యాలయం ముందర నల్ల బ్యాడ్జితో ఏఎంసి సెక్రెటరీ ఆధ్వర్యంలో సిబ్బందితో నిరసన తెలిపారు.బుధవారం నాడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com