• June 30, 2025
  • 29 views
నాగారం నూతన సీఐగా డి నాగేశ్వరరావు

జనం న్యూస్ జూన్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి నాగేశ్వరరావు సోమవారం నాడు బాధ్యతలు చేపట్టినారు. నాగారం మండలం సిఐ గా నిధులు నిర్వహించిన రఘువీర్ రెడ్డిని హైదరాబాద్ ఐజి కార్యాలయం కు బదిలీ చేశారు. సిఐ…

  • June 30, 2025
  • 43 views
బిజెపి తెలంగాణ రాష్ట్ర రధసారధిగా నారపరాజు రామచందర్రావు

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్…

  • June 30, 2025
  • 36 views
పదవివిరమణ పొందిన వార్డ్ ఆఫీసర్ నిరంజన్ కు ఘన సన్మానం

జనం న్యూస్- జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో వార్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ సోమవారంతో ఉద్యోగ విరమణ పొందిన మహమ్మద్ నిరంజన్ ను రెవెన్యూ, మున్సిపల్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు.…

  • June 30, 2025
  • 32 views
బైకులు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

5 బైకులు స్వాధీనం జనం న్యూస్,జూన్30,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు, ఆడిషినల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు అధ్వర్యంలో పరవాడ ఇంచార్జి డీఎస్పీ మోహనరావు,డిటిసి,డిఎస్పీ అనకాపల్లి సూచనలు మేరకు,30 వ తేదీ అనగా ఈరోజు ఉదయం…

  • June 30, 2025
  • 30 views
మాజీ సర్పంచ్ సతీమణి మృతి

జనం న్యూస్ జూన్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం వెంపటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తునికి సాయిలు గౌడ్ సతీమణి లక్ష్మమ్మ మృతి చెందడంతో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ లక్ష్మమ్మ పార్థివదేహానికి పూలమాలవేసి…

  • June 30, 2025
  • 34 views
జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం..!

జనంన్యూస్. 30. సిరికొండ. ప్రతినిధి. నూతన గ్రామ కమిటీల ఏర్పాటు.. ఎమ్మార్పీఎస్ జెండా గద్దేల ఏర్పాటు కొరకు.. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం తాటిపల్లి మరియు జినిగాల గ్రామల లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS జిల్లా ఇన్చార్జ్ కుడాల…

  • June 30, 2025
  • 33 views
మహాబలిపురం చారిత్రక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారతదేశంలోని తమిళనాడులో రాష్ట్రంలో ఒకచారిత్రక పట్టణం క్షేత్రం మహాబలిపురం దేవాలయాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు సందర్శించారు. శతాబ్దాల నాటి శిల్పకళ, శిలాశిల్పాలతో కూడిన ఆలయ నిర్మాణాన్ని ఆయన గమనించి…

  • June 30, 2025
  • 32 views
పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం..!

జనంన్యూస్. 30.నిజామాబాదు. టౌన్. నిజామాబాద్ పోలీస్ శాఖలో జూన్ 30 న “పదవి విరమణ*” నేపద్యంలోని వారి వివరాలు జూన్ నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది కే.పోచయ్య హెడ్ కానిస్టేబుల్ *1478 ముగ్పాల్ పోలీస్ స్టేషన్, మొత్తం సర్వీస్:34 సంవత్సరాలు…

  • June 30, 2025
  • 30 views
నాలుగు సంవత్సరాల తరువాత తెరుచుకున్న బడి

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నందు గల ప్రభుత్వ పాఠశాల గత నాలుగు సంవత్సరాల నుండి మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను నేడు ఎం ఈ వో గడ్డం…

  • June 30, 2025
  • 47 views
బిజెపి రాష్ట్ర రధసారధిగా పివిఎన్ మాధవ్ శుభాకాంక్షలు తెలిపిన వీరన్న చౌదరి

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో సీనియర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com