• June 27, 2025
  • 32 views
దివికే అన్న స్పూర్తితో బలమైన విప్లవొద్యనాలను నిర్మిద్దామని..!

జనంన్యూస్. 27. సిరికొండ.ప్రతినిధి. సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ అన్నారు.శుక్రవారం నాడు సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం.…

  • June 27, 2025
  • 30 views
ప్రభుత్వ హైస్కూల్ ను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

జనం న్యూస్, జూన్ 27, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల శిథిలా వ్యవస్థలో ఉందని…

  • June 27, 2025
  • 32 views
ఫైజాబాద్ గ్రామంలో పశు వైద్య శిబిరం

జనం న్యూస్ జూన్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం నాడు పశువైద్య శిభిరం జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువులలో వచ్చే సీజన్…

  • June 27, 2025
  • 35 views
మందుబాబులకు అడ్డాగా మారిన పంట పొలాలు…

(జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను అడ్డాలుగా మార్చుకుని మందు బాబులు మధ్యం తాగి సీసాలు వదిలేసి వెళ్లడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ సీజన్…

  • June 27, 2025
  • 32 views
మనిషి “సమయం లేదు” అంటూ తనను తానే మర్చిపోయాడు.

ప్రపంచం సులభమైంది,వేగం పెరిగింది,సాంకేతికత దగ్గరైంది,దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది,అవకాశాలు వచ్చాయి. (జనం న్యూస్,జున్ 27, భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండల పత్రిక ప్రతినిధి కాసిపేట రవి, శుక్రవారం, నేటి సమాజంలో జీవించే మనుషుల,కథనం : పన్నెండు గంటల ప్రయాణం నాలుగు…

  • June 27, 2025
  • 31 views
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం

(జనం న్యూస్ చంటి జూన్ 27) దౌల్తాబాద్ మండల్ కేంద్రంలోని శేరిపల్లి బంధరం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త రంగంపేట వేణు వాళ్ళ నాన్నగారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇట్టి విషయం మేరకు రఘునందన్ రావు గారి ఆదేశాల…

  • June 27, 2025
  • 34 views
సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు..

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. హైదరాబాద్ లో గచ్చిబౌలి జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలోఈనెల 25 తేదీ నుండి జరుగుతున్న 8 వ జాతీయస్థాయి తైక్వాండోలో సత్తా చాటిన నిజామాబాద్ క్రీడాకారులు. పలువురు క్రీడాకారులు గోల్డ్ మెడల్స్. సిల్వర్ మోడల్స్. బ్రౌన్స్…

  • June 27, 2025
  • 36 views
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలి

కురిమెళ్ళ శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 27జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గ ) స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 42% కి పెంచుతూ టీజీ ప్రభుత్వం వెంటనే జీవోను జారీ చేయాలని,జారీ చేసిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ…

  • June 27, 2025
  • 35 views
బీబీపేట్ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ జూన్ 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు, ఆదేశాల మేరకు బీబీపేట్ మండలం లో నూతన కార్యవర్గంను డివిజన్ అధ్యక్షుడు మచ్చేందర్, జిల్లా సహయ కార్యదర్శి చందుపట్ల విఠల్…

  • June 27, 2025
  • 49 views
మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు -ఎస్సై సీతారాం మాదకద్రవ్యాల పై అవగాహన ర్యాలీ

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితం నాశనం చేసుకోవద్దని ఆండ్ర ఎస్సై సీతారాం అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com