అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య
జనం న్యూస్. జనవరి 27. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గత నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు వివాహేతర సంబంధంతో ప్రియుడు మరో ముగ్గురితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన…
బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో బీసీ కమిటీ ఎన్నిక ఏర్పాటు చేశారు దాసు సురేష్ బీసీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు బీసీ రాజ్యాధికార రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు దామరకొండ…
ఉత్తమ సేవా అవార్డు అందుకున్న చందుర్తి డిప్యూటీ తాహసిల్దార్ కె శ్రీలత..
జనం న్యూస్ //జనవరి 28//కుమార్ యాదవ్.. వినవంక మండలానికి చెందిన శ్రీలత.. డిప్యూటీ తహసిల్దార్ గా చందుర్తి మండలం లోని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,…
సైబర్ కేసులో నిందితుడికి రిమాండ్
జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది సైబర్ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి JFCM కోర్టు మెజిస్ట్రేట్ ఈనెల 31 వరకు రిమాండ్ విధించిందని…
అదృశ్యమైన బాలికను కొద్ది గంటల్లోనే కనుగొన్న పోలీసులు||
– విజయనగరం జిల్లా ఎస్పీ వకల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కొత్తవలస మండలం మంగళపాలెంకు చెందిన బాలిక అదృశ్యం కేసును కొత్తవలస పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించి, ట్రేస్ చేసిన…
హెల్మెట్ ధారణతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా…
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి .
జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కలిసి, వినతిపత్రం అందించారు.ఈసందర్భంగా…
ఆవుల రాజిరెడ్డి సూచన మేరకు కుటుంబసభ్యులకు సి యం అర్ ఆఫ్ చెక్కుఅందజేత
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు…
బాలానగర్ డివిజన్ పరిధిలో కూకట్పల్లి ఎమ్మెల్యే పర్యటన.
జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బాలానగర్ డివిజన్ పరిధిలో ఉన్న స్మశాన వాటికలలో పెండింగ్ పనులపై బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు శివాలయం టెంపుల్…
ఆవుల రాజిరెడ్డి సూచన మేరకు కుటుంబసభ్యులకు సి యం అర్ ఆఫ్ చెక్కుఅందజేత
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు…