• February 15, 2025
  • 36 views
వివేకానంద నగర్ డివిజన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రోజా దేవి రంగారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ లో గల పటేల్ కుంట పార్క్ లో జరిగే అభివృద్ధి పనులలో భాగంగా నేడు పార్క్ లో నీటి వసతులు సంబంధించి బోర్ వేస్తున్న పనులను…

  • February 15, 2025
  • 137 views
రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి

ఈడీఎం సైదేశ్వర రావు జనం న్యూస్ 15 ;ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ కొత్త రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ అని ప్రజలు సహకరించాలని ఈడీఎం సైదేశ్వర రావు అన్నారు. ఈఎస్డి కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్…

  • February 15, 2025
  • 29 views
:తెలంగాణలో ప్రస్తుతం చికెన్ ప్రియుల పరిస్థితి

ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు మాదిరిగా మారింది.జనం న్యూస్ ఫిబ్రవరి 15 జమ్మికుంట కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోబర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది కొన్ని వారాలు గా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద…

  • February 15, 2025
  • 29 views
స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15. తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ మాజమే ఒక దేవాలయం అందులోనే మనం జీవిస్తున్నాము మనం ఆరోగ్యంగా…

  • February 15, 2025
  • 32 views
స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15 తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ సమాజమే ఒక దేవాలయం అందులోనే మనం జీవిస్తున్నాము. మనం ఆరోగ్యంగా…

  • February 15, 2025
  • 191 views
అనూష ను హత్య చేసిన వినోద్ ను కఠినంగా శిక్షించాలి..!

జనంన్యూస్. 15 నిజామాబాదు. ప్రతినిధి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య డిమాండ్ ధర్పల్లి గ్రామానికి చెందిన లోలం అనూష ముదిరాజ్ లోలం నరసయ్య కూతురు గత 12 సంవత్సరాల క్రితం నుంచి జానకంపేట…

  • February 15, 2025
  • 34 views
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…..

జుక్కల్ ఫిబ్రవరి 15; జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…

  • February 15, 2025
  • 52 views
:కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం.

జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని…

  • February 15, 2025
  • 38 views
రోడ్లపైనే ఆవులు, ఆబోతులు

ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వాహనదారులు జనం న్యూస్ ఫిబ్రవరి 15 (ముమ్మిడివరం ప్రతినిధి ) మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్రధాన రహదారి పైన ఆవులు, ఆబోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు…

  • February 15, 2025
  • 54 views
సాఫ్ట్వేర్ ఇంజనీరు హత్య కేసును చేధించిన తెర్లాం పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ (28సం.లు) హత్య…

Social Media Auto Publish Powered By : XYZScripts.com