• June 23, 2025
  • 38 views
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు..!

జనంన్యూస్.23 సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల ఎస్సై ఎల్ రామ్ ఆధ్వర్యంలో తాళ్ల రమడుగు గ్రామంలో మత్తు పదార్థములు మరియు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు వాడటo వల్ల కలిగే ఇబ్బందులు మరియు వాటికి యువత బానిస…

  • June 23, 2025
  • 35 views
హైకోర్టు న్యాయమూర్తితో ఎస్పీ భేటీ

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హైకోగ్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టేస్‌ చీమలపాటి రవితో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా కోర్టులో నిర్వహించే…

  • June 23, 2025
  • 33 views
కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా రామభద్రరాజు నియామకం *

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా బుద్ధరాజు రామభద్రరాజు ను నియమిస్తూ ఆదివారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్,…

  • June 23, 2025
  • 34 views
బ్రెయిన్‌ స్టోక్‌తో మృతి

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన సీనియర్‌ వీడియో జర్నలిస్ట్‌ రాజశేఖర్‌ అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందారు.ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురి కావడంతో కుటుంబ సభ్యులు, సహచరులు చికిత్స కోసం ఓ…

  • June 23, 2025
  • 33 views
బహుముఖ వ్యూహంతో గంజాయి అక్రమ రవాణను నియంత్రిస్తున్న జిల్లా పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చెక్ పోస్టులు ఏర్పాటు, డైనమిక్…

  • June 23, 2025
  • 36 views
యువత క్రీడల్లో రాణించాలి: వీర్రాజు

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళరేవు మండలంయువత క్రికెట్తో పాటు ఇతర క్రీడాల్లోనూ రాణించాలని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పటవల జడ్పీ ఉన్నత…

  • June 22, 2025
  • 38 views
భర్త మృతిపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకమన్యం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామానికి చెందిన గొర్లె భారతి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్టీ ఛైర్మన్‌ను ఆశ్రయించింది. శనివారం విజయనగరంలోని కమిషన్‌ ఛైర్మన్‌ శంకర్రావును కలిసి…

  • June 22, 2025
  • 40 views
మారికలో చెట్టు కిందే విద్యా బోధన

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవేపాడ మండలంలో కరకవలస పంచాయతీ గిరి శిఖరంపై నివాసముంటున్న మారిక గ్రామ గిరిజన పిల్లలకు నేటికీ చెట్టుకింద విద్యాబోధన అందించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రార్ధన మందిరంలో మధ్యాహ్న భోజనాలు పెడుతున్నారు.…

  • June 22, 2025
  • 35 views
అందరి సహకారంతో యోగాంధ్ర సక్సెస్*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకజూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం పోలీసు అధికారులు, సిబ్బంది ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయడం, బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించడంతో యోగాంధ్ర కార్యక్రమం. విజయవంతం అయ్యిందని…

  • June 22, 2025
  • 36 views
27 నుంచి 30 వరకు అఖిలభారత మహాసభలు

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకజూన్‌ 27 నుంచి 30 వరకు కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నామని సభలను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్‌ రావు పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com