జాబ్ మేళాతో నిరుద్యోగ యువత తమ కలల్ని సాకారం చేసుకోవాలి : ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగపరుచుకొని, తమ కలలను సాకారం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్…
పాఠశాలలో వృక్షబంధన్ కార్యక్రమం
(జనం న్యూస్ 7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో వృక్ష రక్షబంధన్ . ఉన్నత పాఠశాలలో నిర్వహించారు అనంతరం కళాశాల సిబ్బంది మాట్లాడుతూ సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన వృక్షాల ప్రాముఖ్యతను చాటుతూ వృక్ష బంధన్ కార్యక్రమాన్ని…
చేనేత సామాజిక ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది
జనం న్యూస్,ఆగస్టు07,అచ్యుతాపురం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వేదిక ఫంక్షన్ హాల్లో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొని…
సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “డీజీపీఎస్ తో ఆధునిక సర్వే పద్ధతులు” పై వర్క్షాప్
జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “DGPS ఉపయోగించి సర్వేయింగ్ యొక్క ఆధునిక పద్ధతులు” అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ను ఘనంగా…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి హెచ్ఎంలు కృషి చేయాలిముగిసిన మూడవ దశ లీడర్షిప్ ట్రై నింగ్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీలు పేర్కొన్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మూడవ విడత స్కూల్ లీడర్షిప్ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ…
యూరియా ను విడతలవారీగా పంటకు వేయడంతో పంటకు మేలు
జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో యూరియాను పంటలకు ఒకేసారి కాకుండా వివిధ దశల్లో విడదీసి వేయడాన్ని యూరియా స్ప్లిట్ అప్లికేషన్(విడతలవారీగా వేయడం) అంటారు. ఇలా చేయడం వల్ల నత్రజని నష్టాన్ని…
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటే’
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం న్యూస్): ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే , గిద్దలూరు వైసీపీ…
నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం
జనం న్యూస్ ఆగస్టు 7 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద శేర్లింగంపల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవం
బిచ్కుంద ఆగస్టు 7 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె. అశోక్ అన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్…
ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా: కుందురు నాగార్జునరెడ్డి.
మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం-న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కుందురు నాగార్జునరెడ్డి మరోసారి కార్యకర్తల మనోబలాన్ని పెంచే…