తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రంలో యోగాబ్యాసం డాక్టర్ భగవాన్ పాటిల్
యోగాభ్యాసంతో శారీరిక,మానసిక దృఢత్వం జనం న్యూస్,జున్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రపంచం యోగా దినోత్సవాన్ని శనివారం డాక్టర్ భగవాన్ పాటిల్,హెల్త్ అసిస్టెంట్ సమీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…
ఏర్గట్లలో మొక్కలు నాటే కార్యక్రమం ను ప్రారంభించిన పోలీస్ సిబ్బంది *
జనం న్యూస్ జూన్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఏఎస్సైలక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజునా స్థానిక పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏఎస్సై మాట్లాడుతూవనోత్సవం-2025సందర్బంగా నిజామాబాద్ కమిషనర్ అఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పోలీస్ వారికీ సంబందించిన భూమి…
యోగ ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుంది
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన ఋషులు మానవాళికి ఇచ్చిన వరం యోగ అయితే దాన్ని విశ్వ జానీ నం చేసిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా…
శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో’ “అంతర్జాతీయ యోగా దినోత్సవం”
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అంతర్జాతీయ యోగా దినోత్సవం,జూన్ 21st, శనివారం పురస్కరించుకొని శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో…
మాజీ సైనికుల యోగాంధ్ర
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయము, విజయనగరం ఆధ్వర్యంలో మాజీ సైనికులచే యోగాంధ్ర కార్యక్రమము స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ లో…
సాగు భూములు దక్కేలా చూడండి: గిరిజనులు
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి గ్రామ పంచాయితీకి చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శంకరరావును విజయనగరం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిసారు. చీపి పంచాయతీలో…
యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ RKబీచ్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది.సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్రోడ్లో 26 కి.మీ.…
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,డీఈఓ రాము కు కృతఙ్ఞతలు తెలియజేసిన టీఎస్ జేయూ నాయకులు జనం న్యూస్ జూన్ 2, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని…
ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై సదస్సు.
జనం న్యూస్ 20 జూన్ (కొత్తగూడెం నియోజకవర్గం) భారతదేశాన్ని 11 సంవత్సరాల లో విశ్వ గురువుగా నిలిపే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది శీలం విద్యాసాగర్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో 11 సంవత్సరాల నరేంద్ర…
ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్.
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025_2026 సంవత్సరానికి 4 తరగతి సెలక్షన్. జిల్లా కమ్యూనిటీ మొబినేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి. మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ.. జనం న్యూస్ 20 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్…