• August 29, 2025
  • 69 views
31న జరిగే బీసీల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి

జనం న్యూస్ ఆగష్టు 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్య క్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని…

  • August 29, 2025
  • 71 views
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు మేలు చేసే ప్రభుత్వముశివన్నోళ్ళా శివకుమార్

జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములో బారి వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల వల్ల మండల గోదావరి గంగా పరివారక ప్రాంతమైన తడ్పకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలను పరిశీలించిన్నట్లు కాంగ్రెస్ పార్టీ…

  • August 29, 2025
  • 68 views
ఓటరుజాబితాల్లో తప్పులు ఉంటే మాకు తెలుపండి- మండలాధికారులు

జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో 28/08/2025నా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడివో కార్యాలయంలో ప్రదర్శించిన్నట్లు ఎంపీవో శివచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రదర్శన లో…

  • August 29, 2025
  • 75 views
పంటనష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయాధికారులు

జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము గత ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతంలో నుండి పెద్దవాగూలో ప్రవహించిన వరద నీటి తాకిడికి పెద్దవాగు గోదావరి శివారులోని తోర్తి,బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్…

  • August 29, 2025
  • 75 views
పేట గడ్డ వినాయక మండపం దగ్గర బ్రహ్మాండంగా అన్న దాన కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో పేట గడ్డ వీధి యందు చెన్నకేశవ స్వామిగుడి దగ్గర వినాయక చవితి పురస్కరించుకొని తోట కేదారినాథ్ బాబు మరియు జట్టి జగదీష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన…

  • August 29, 2025
  • 103 views
విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి హరీష్ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

నడుం క్రింది భాగం నుంచి స్పర్శ కోల్పోయిన హరీష్ జనం న్యూస్, ఆగష్టు 29, జగిత్యాల జిల్లా : మెట్ పల్లి పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో నివాసముంటున్న హరీది అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో…

  • August 29, 2025
  • 76 views
వరద బాధితుల సహాయ కేంద్రం ను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం…

  • August 29, 2025
  • 56 views
మాజీ సర్పంచ్ రవికిరణ్ కు సన్మానం చేసిన బీజేపీ నాయకులు

జనం న్యూస్ ఆగష్టు 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మండలం లోని మాందారి పేట గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ రవికిరణ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి…

  • August 29, 2025
  • 54 views
భాషా అందాన్ని తెలియజేపిన గిడుగు చిరస్మరణీయులు

జనం న్యూస్ ; 29 ఆగస్టు శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; న్వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ తెలియజెప్పిన మహనీయుడు…

  • August 29, 2025
  • 55 views
స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము. బ

జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట…