. జుక్కల్ డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం మొత్తం శుక్రవారం నాడు ఉత్సాహంతో మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆత్మీయ ఆధ్వర్యంలో, జుక్కల్ సర్పంచ్ అభ్యర్థిగా వాసరే…
(జనం న్యూస్ 5డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలoలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కి చెందిన పెద్దల రూపబాపు 20 సంవత్సరాల నుండి పార్టీలకు విధేయుడుగా ఉంటూ నర్సింగాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించి, ఈ ప్రాంత…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05- 12- 2025 కోహిర్ దక్కన్ పీఠంలో అధిక ప్రాంతాన్నిత కలిగి ఉన్న దర్గా సయ్యద్ మారూఫ్ హుస్సేనీ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 ఉహ్రూల్స్ ఉత్సవాలు ఆనాటి నుండి…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి రాజకీయ ముసుగులో అలజడలు అరాచకాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పరకాల ఏసీపీ సతీష్…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన మార్గశిర మాసం మూడవ శుక్రవారం జొన్నపొత్తుల అలంకరణలో కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పురోహితులు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి…
జనం న్యూస్ డిసెంబర్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బందులు…
డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తమ శక్తి, ఐక్యత, ప్రజాధారాన్ని ఘనంగా చాటుకుంది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే అద్భుత నాయకత్వం, మార్గదర్శకత్వంతో బీఆర్ఎస్ తరపున…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04-12-2025 తెలుగు తమిళ భోజ్పురి కన్నడ మలయాళం భాషలలో విలన్ గా సినిమా హీరోగా అనేక పాత్రలలో నటించారు మరియు సామాజిక సేవ ఆజాద్ ఫౌండేషన్ CEO గా సమాజ సేవ…
జనంన్యూస్. 05.సిరికొండ .నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని రావుట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడిగేల రాజుకు. అతని స్నేహితులు సన్నిహితులు కలిసి ఎన్నికల ఖర్చు కోసం అక్షరాలా 92,000 రూపాయలు అందజేశారు అతి…
జనం న్యూస్ 05 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన విజయనగరం కలెక్టరేట్లో గురువారం జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు…