సచివాలయంలో సిడిఎంఏ కమిషనర్ సంపత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పీల గోవింద
జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ రోజు గుంటూరు జిల్లా అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఇటీవల సిడిఎంఏ కమిషనర్ గా నియమితులైన డా సంపత్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్…
రాష్ట్ర అవినీతి నిరోధక విభాగ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వివిధ లక్ష్మణ నియామకం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పల్నాడు రాష్ట్ర అవినీతి నిరోధక విభాగ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పలనాడు జిల్లాకు చెందిన బిరుదు లక్షణాలు నియమిస్తూ నియామక ఉత్తరంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు ఆదివారం…
సబ్ కలెక్టర్ చేతులమీదుగా ఆర్టిఐ నిఘా న్యూస్, ఆర్టిఐ లైవ్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ…
జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఐ నిఘా న్యూస్, ఆర్టిఐ లైవ్ ఛానల్ క్యాలెండర్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ దేవిడ్ చేతుల మీడిగా ఆవిష్కరణ…చేశారు ఈ సందర్బంగా వారు…
పరామర్శించిన కీర్తి రెడ్డి
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని కొత్తగట్టసింగారంలో గ్రామంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు తోట సమ్మయ్య తల్లి తోట చిన్న ప్రమీల అనారోగ్యంతో మరణించారు వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి…
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి – కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ:- రోడ్డు భద్రతా…
ప్రకాశం: ఇన్సూరెన్స్ డబ్బు కోసం చెల్లిని చంపిన అన్న..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో మంగళవారం దారుణం చోటు చేసుకొనింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చెల్లిని అన్న దారుణంగా చంపాడు. కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం అన్న…
ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ధర్నా
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిలిపి చెడ్ మండలం 28/01/2025 రోజు మంగళవారంనాడు. చిలిపి చెడు మండల్ ఎం ఆర్ ఓ ముసాదిక్ గారు షాదీ ముబారక్ .కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఉన్నదని…
రాచర్ల: కటకటాల పాలైన కిరాతకుడు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- రాచర్ల మండలం జేపీచెరువుకు చెందిన గురుమూర్తి భార్య మాధవని ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడి చేసి చెరువులో కలిపి వేశాడు. పోలీసుల వద్ద భార్య తప్పిపోయిందంటూ…
ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఫిబ్రవరి 1 నుంచి పెంచబోతోంది. ఇంతకీ ఏ ఏరియాల్లో ఎంత పెరగబోతోంది? ఎక్కడ తగ్గబోతోంది?…
చట్ట ప్రకారం హెల్మెట్ ధరించాల్సిందే… సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 28 (జనం న్యూస్):- పెద్దారవీడు : మండలంలోని గొబ్బూరు, దేవరాజు గట్టు మధ్యలో గల జాతీయ రహదారిపై సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించని వాహన చోదకులకు…