• January 24, 2025
  • 57 views
ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు

జనం న్యూస్ జనవరి 24 కాట్రేనికోన:- కాట్రేనుకున మండల, సత్తమ్మచెట్టు గ్రామము నందు ఉచిత పశు వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని గ్రామ ఎక్స ఛైర్మెన్ శ్రీ నాగిడి నాగేశ్వరా రావు గారు టీడీపీ నాయుకులు, మరియు…

  • January 24, 2025
  • 50 views
జైనూర్ పోలీస్ స్టేషన్ లో యువతీ మిస్సింగ్ కేసు నమోదు: జైనూర్ ఎస్సై సాగర్

జనం న్యూస్ 24.జనవరి. కొమురంభీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:- జైనూర్ :యువతి అదృశ్యమైన సంఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం…జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన యువతి…

  • January 24, 2025
  • 49 views
కేంద్ర పెత్తనంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు..

▪ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. జనం న్యూస్ //24//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు…మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్నారన్నారు.వీసీల,నియామకాలపై కేంద్రం పెత్తనాన్ని రేవంత్ రెడ్డి…

  • January 24, 2025
  • 54 views
ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానంకుర్చీల కరువు

జనం న్యూస్ జనవరి 25 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం జరిగి కుర్చీలు కరువైన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నాలుగో రోజు మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో కుర్చీలు…

  • January 24, 2025
  • 51 views
రేపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము

జనం న్యూస్ జనవరి 24 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం 1999 2000 సంవత్సరము బ్యాచ్ కార్యక్రమము చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ సహకరించి క్రమశిక్షణతో వివాదాలు…

  • January 24, 2025
  • 57 views
మంకీ కేసులు : మళ్లీ విజృంభిస్తున్న మంకీ ఫాక్స్‌ వైరస్‌.. బెంగళూరులో తొలి కేసు నమోదు.

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బెంగళూరు : కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది.…

  • January 24, 2025
  • 82 views
తడ్కల్ లో రస భాసగా సాగిన ప్రజా పాలన గ్రామసభ

ప్రజా పాలన గ్రామసభలో ఇరు పార్టీల లీడర్ల నువ్వా నేనా జనం న్యూస్,జనవరి 24,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ ప్రత్యేక…

  • January 24, 2025
  • 52 views
సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం…

  • January 24, 2025
  • 53 views
చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత కోడిగుడ్డు అమర్నాథ్ కు లేదు- కొణతాల వెంకటరావు

జనం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- చంద్రబాబు నాయుడు పబ్లిక్ సిటీ కోసమే దావోస్ వెళ్లారని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చారని కోడుగుడ్డు మంత్రి కి రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా వస్తున్న విషయాన్ని కళ్ళున్న మాజీ పరిశ్రమల…

  • January 24, 2025
  • 39 views
పూడిమడకలో చెత్త తొలగింపు

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక పంచాయతీలో ఉన్న శివారు ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్తను తొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నుండి పేరుకుపోయినచెత్తచెదారాన్ని జేసీబీ సహాయంతోబయటకు తీసి చెత్తను టాక్టర్లతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారని గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com