• August 11, 2025
  • 33 views
.సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి తోట బిక్షపతి

జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం శివారులో గల ప్రభుత్వ భూమి లో సమ సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)…

  • August 11, 2025
  • 16 views
వృద్ధ మహిళ అదృశ్యం

జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆసుపత్రి కంటూ వెళ్లిన వృద్ధ మహిళ అదృశ్యమైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్…

  • August 11, 2025
  • 20 views
తార్ రోడ్స్ పై కేజవిల్ ట్రాక్టర్స్ నడిపితే కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేస్తాం,

సీఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకై తమ ట్రాక్టర్ కేజవిల్స్ తో తార్ రోడ్స్ పై నడిపితే చర్యలు తప్పవని సీఐ వెంకట్ రెడ్డి,అన్నారు.ఈ సందర్భంగా సీఐ…

  • August 11, 2025
  • 17 views
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000.సంవత్సరానికి చెందిన బ్యాచ్ విద్యార్థులు ఆదివారంనాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు నవాబ్ రెడ్డి,నర్సింలు,…

  • August 11, 2025
  • 16 views
సిపిఐ ప్రజాపోరాటాల యోధుడు అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) అగ్రనేత అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు లాంటి ప్రజా పోరాటాల యోధుల దేహాలకి తప్పా వాళ్ళ ఆశయాలకు…

  • August 11, 2025
  • 18 views
రాత్రి వేళల్లో ఆకతాయిల ఆగడాలకు కళ్ళెం వేసేందుకు ప్రత్యేకంగా గస్తీ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని మరోసారి జిల్లా ఎస్పీ వకుల్…

  • August 11, 2025
  • 14 views
గంజాయితో ముగ్గురి అరెస్ట్‌

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్లో గంజాయితో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు GRP SI బాలాజీరావు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శనివారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించామని SI చెప్పారు.…

  • August 11, 2025
  • 14 views
ఒడిస్సా నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా…

  • August 11, 2025
  • 18 views
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకపోతే బి ఆర్ యస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడతది..!

జనంన్యూస్. 11.సిరికొండ. ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ విడనాడాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన…

  • August 10, 2025
  • 25 views
ఇంటింటికి స్వీట్ బాక్సుల పంపిణీ

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 10/8/2025 అందోల్ జోగిపేట మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పర్వదినాన్ని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com