జనంన్యూస్. 05. నిజామాబాదు. నిజామాబాద్ పట్టణం లోని ఆర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించి నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు..మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల…
నిరుపేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. జనం న్యూస్ ఆగస్టు 05 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ గట్టుపల్లి గ్రామంలో…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 BSP పలనాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు డిమాండ్ బిజెపి జండాలను తొలగించిన బీఎస్పీ నాయకులు ఈరోజు నరసరావుపేట పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు…
పార్వతీపురం మన్యం జిల్లా, ఆగస్ట్5, (రిపోర్టర్ ప్రభాకర్): ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, గంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్కు వినతి అందించారు.…
కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి,జిల్లా కంగ్టి, సిర్గాపూర్,కల్హేర్, మండలాల యువతి యువకులకు మంగళవారం దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి, మాట్లాడుతూ ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల…
బిచ్కుంద ఆగస్టు 5 జనం న్యూస్ బాజాపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్లో భాగంగా నేడు బిచ్కుంద మండలంలో పెద్ద దడ్గీ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై…
జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఆగస్టు 7న హనుమకొండ జిల్లా చేయూత వికలాంగుల పెన్షన్ పెరుగుదలకు జిల్లా మహాసభను విజయవంతం చేయండి. హన్మకొండ జిల్లా శాయంపేట మండల ఇంచార్జ్ మామిడి భాస్కర్…
రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండు వెంకటేష్ జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర డీలర్ పెంటయ్య…
అంగన్వాడి టీచర్ ప్రేమల, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ముడవ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విద్యార్థినీ విద్యార్థులు పాఠ్యాంశాలపైనే కాకుండా క్రీడల పైన కూడా దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బాక్సింగ్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన నందలూరు గ్రామ విఆర్ఓ జగదీష్…