• March 16, 2025
  • 28 views
సి సి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

బిచ్కుంద మార్చ్ 16 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. _అనంతరం గ్రామంలో సి.సి రోడ్ల…

  • March 16, 2025
  • 34 views
బృందావనపురంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు.

జనం న్యూస్ మార్చి 16 నడిగూడెం నడిగూడెం మండలం పరిధిలోని బృందావనపురం గ్రామంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యతపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. డిజిటల్ బ్యాంకింగ్,…

  • March 16, 2025
  • 25 views
నిత్యo వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

జనం న్యూస్ మార్చి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని టూరిజం కార్పొరేషన్ చైర్మన్…

  • March 16, 2025
  • 18 views
వేటగాళ్ల ఉచ్చులో, వైరు కు పెట్టిన మందు పాతర తిని ఎద్దు మృతి….

వైర్ వేసిన వారిపై చర్యలుతీసుకోవాలని బాధితుని ఆవేదన…జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటి నగర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత వర్గానికి చెందిన రైతు రత్నం తిరుపతి వ్యవసాయం…

  • March 16, 2025
  • 26 views
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 16 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో జామ మసీద్ లో ఏర్పాటు చేసిన…

  • March 16, 2025
  • 29 views
మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి- తాళ్లపల్లి రవి

జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఈనెల 19వ తేదీ మిర్యాలగూడలోని లక్ష్మీ కల్యాణ మండపంలో జరగనున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ఒక ప్రకటనలో కోరారు,…

  • March 16, 2025
  • 30 views
:విజయనగరంలో పేదలకు భూమి ఇవ్వాలి: సీపీఎం

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు 2 సెంట్లు భూమి ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌…

  • March 16, 2025
  • 29 views
సన్మార్గంలో జీవించకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న రౌడీ షీట్లు మరియు ఇతర బ్యాడ్ క్యారక్టరు షీట్లు కలిగిన వ్యక్తులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో…

  • March 16, 2025
  • 34 views
ఖేలో ఇండియా పోటీలకు విజయనగరం క్రీడాకారులు

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖేలో ఇండియా పోటీలకు విజయనగం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌…

  • March 16, 2025
  • 32 views
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి”

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్‌, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై…

Social Media Auto Publish Powered By : XYZScripts.com