• May 26, 2025
  • 47 views
ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లకు సన్మానం

ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి బదిలీలు సహజమే -ఎస్సై బి. రాము జనం న్యూస్ మే 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మండల ప్రజలకు సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు కానిస్టేబుల్ గంగాధర్, హరికృష్ణ,రామును ఎస్సై బి…

  • May 26, 2025
  • 48 views
శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం

పాల్గొన్న పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జనం న్యూస్ మే 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో…

  • May 26, 2025
  • 45 views
37వ డివిజన్ బిసి కాలనీలో ఈరోజు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రజలను మంచి మార్గం వైపు నడిపించడానికి…

  • May 26, 2025
  • 39 views
అవనాపు వారి హాఫ్ సారీ కార్యక్రమంలో ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ)

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 25 మే నెల 2025, ఆది వారం, నగరపాలక సంస్థ విజయనగరంలోని ప్రదీప్ నగర్ నందు గల మెట్రో కన్వెన్షన్స్ లో అవునాపు విక్రమ్,భావనల కుమార్తె చిiiవి హరిణి…

  • May 26, 2025
  • 42 views
మానవబాంబులతో మారణహోమం…సూర్యప్రతినిధి-విజయనగరం

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉగ్ర కోణాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయట పడుతున్న దిగ్భ్రాంతికరమైన విషయాలతో ఇప్పటివరకు విజయనగరానికి పరిమిఆ *మైన ఉలికిపాటు ఇప్పుడు యావత్ దేశానికి విస్తరించింది. ముఖ్యంగా దేశం…

  • May 26, 2025
  • 167 views
తెలంగాణ స్టేట్ లో రితిక ఫౌండేషన్ నంది అవార్డు అందుకున్న ఏలూరు రాజేష్ శర్మ.

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు ఏలూరు రాజేష్ శర్మకు తెలంగాణకు చెందిన రితిక ఫౌండేషన్ నంది అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో…

  • May 25, 2025
  • 49 views
భద్రాచల రామయ్య తలంబ్రాలు అందుకున్న చైర్మన్ బల్లి శ్రీనివాస్

వాస్రామకోటి రామరాజు కృషి అమోఘమని కొనియాడినఉమామహేశ్వరదేవాలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ జనం న్యూస్, మే 26( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను ఆదివారం నాడు మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్…

  • May 25, 2025
  • 43 views
లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్‌ కేసులు: DMHO

జనం న్యూస్ 25 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జిల్లా వైద్య, ఆరోగ్య శాలి కార్యాలయంలో DMHO జీవన రాణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల…

  • May 25, 2025
  • 40 views
కోమటిపల్లిలో నిలిచిన బొకారో

జనం న్యూస్ 25 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్సప్రెస్‌ కోమటిపల్లి రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత నిలిచిపోయింది. బ్రేక్‌ బైన్సింగ్‌ ఫెయిల్‌ కావడంతో మంటలు వస్తున్న వాసన…

  • May 25, 2025
  • 45 views
నిండుకుండలా తోటపల్లి జలాశయం

జనం న్యూస్ 25 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయంలో శనివారం 104.10 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. రిజర్వాయర్‌ సామర్థ్యం 2.534 టీఎంసీల కాగా.. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రస్తుతం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com