డి ఎల్ పి ఓ సత్యనారాయణ రెడ్డికి సన్మానం చేసిన పంచాయతీ సెక్రెటరీ
బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ డిఎల్పిఓగా సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విచ్చేసినందుకు గ్రామపంచాయతీ తరపున సన్మానించడం జరిగింది..…
తొర్తి ఉన్నతపాఠశాలలో వీడ్కోల కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని తొర్తి గ్రామంలోమంగళవారంరోజునా వీడ్కోల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులదాసెందర్ మాట్లాడుతూ విద్యార్థలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మిమ్ములను కన్న తల్లిదండ్రులకు మరియు పాఠశాలకుమంచి పేరు తీసుకరావాలని అన్నారు.…
రాజీవ్ యువ వికాసం పథకం.. నిరుద్యోగ యువతకు ఒక గొప్ప వరం
వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నిరుద్యోగ యువతకు ఒక్క వరంగా..రాజీవ్ యువ వికాసం పథకం క్రింద కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు…
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీసు నందు ముఖ్య నాయకుల సమావేశం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్యఅతిథిగా పెద్దలు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు హాజరై ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పట్టణము మరియు మూడు మండలాలు పార్టీ బలోపేతం పై పలు సూచనలు…
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు రాజీవ్ యువ వికాసం బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ…
సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్”
విధుల్లో నిర్లక్ష్యం వద్దు…అందరం సమన్వయంతో కలిసి పని చేద్దాం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చి 20, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈ రోజు రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
మంత్రివర్యులకు యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం వినతి పత్రం అందజేసిన – గోకుల్ నగర్ యాదవ సంఘం సభ్యులు
జనం న్యూస్, మార్చి 20,( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈరోజు కల్వచర్ల గ్రామ పరిధిలోని గోకుల్ నగర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు ని హైదరాబాద్ లో కలిసి కల్వచర్ల గ్రామంలో సుమారు 200…
కాంట్రాక్టర్ పల్లా మోహన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్- మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నియోజకవర్గ పెదవురా మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు కాంట్రాక్టర్ పల్లామోహన్ రెడ్డి మంగళవారం రోజున హైదరాబాదులో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి స్వగృహంలో పల్లా…
బీరు పూర్ మండలం లో ఎమ్మేల్యే నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన….
సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 19 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తాళ్ళ ధర్మారం గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్దకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఈ జి ఎస్ నిదులు 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి…
పల్లా మోహన్ రెడ్డి పార్ధీవాదేహానికి నివాళులు అర్పించిన — బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్ -మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నియోజకవర్గం పెదవుర మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు అయిన పల్ల మోహన్ రెడ్డి హైదరాబాదులో అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి నివాసంలో పల్ల…