కనకయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
జనం న్యూస్, మే 17(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దాచారం కనకయ్య, పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…
ఎల్సీవేర్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురితమైన డాక్టర్ బండి శ్రీకాంత్ పరిశోధన పత్రం
-బ్రెస్ట్ క్యాన్సర్ పై జరిపిన పరిశోధనకు గాను ప్రముఖ జర్నల్లో ప్రచురణ జనం న్యూస్ : 16 మే శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్: టిఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్, సిద్దిపేట మండలం రావురుకుల గ్రామానికి…
ప్రజలుఎంతోపర్యావరణoఅంతే ముఖ్యం -మండు టెండా చెట్టు క్రిందా
ప్రెస్ క్లబ్ సభ్యులు భీమారం జనం న్యూస్ మే 16 భీమారం మండలం ప్రతినిదికాసిపేటరవి పచ్చ ధనం పరి శుభ్రతా మాటల్లో కాదు చేతల్లో చూపినప్పుడే ఆ స్లోగన్ కూ అర్థం ఉంటుంది నడి ఎండా కాలం 40నుండి 44డిగ్రీ లు…
శాసన సభ్యులు ప్రత్తిపాటి నిర్వహించే మెడికల్ క్యాంపు ను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్ ఈ నెల 29వ తేదీ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిభిరం జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు…
ఓసి వైశ్యా నీ ఆర్యవైశ్య గా మార్చండి
జనం న్యూస్ మే 16 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వం ఇచ్చే కుల ధృవీకరణ పత్రాల్లో మరియు గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘‘ఓసీ వైశ్య’’ ని ఆర్యవైశ్య గా మార్చండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్…
తీన్మార్ జయ్ సహాయంతో గట్ల కనపర్తి గ్రామంలో సంత ప్రారంభించారు
జనం న్యూస్ మే 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో గ్రామ సంత నిర్వహించడం జరిగింది ఆ గ్రామంలోని ముత్యాలు గ్రామ ప్రజలు నన్ను కొన్ని రోజులుగా మా గ్రామంలో కూడా గ్రామ…
కాట్రేనికొనలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఆదివారం
జనం న్యూస్ ఏప్రిల్ 16 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) : కాట్రేనికోన గ్రామంలోని నా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హోమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/5/2025తేదీ…
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది ఇళ్లపై ఆరుబయట పడుకునే వారు జాగ్రత్తలు పాటించండి రైతులు బావుల దగ్గర మోటార్లు,ఇతర సామాగ్రి భద్రపరచుకోవాలి పశువులను రోడ్లపై రాకుండా చూసుకోవాలి మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ మే 17(మునగాల…
నర్సాపూర్ మైనారిటీ గురుకుల పాఠశాల! కళాశాల,(బాలుర-1) ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ
జనం న్యూస్. మే15. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ(బాలుర-1) గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ప్రవేశాల కొరకు గురువారం తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్. తారీఫ్ అన్సారి మెదక్ జిల్లా…
తీన్మార్ మల్లన్న టీం జయ్ గ్రామంలో సంత ప్రారంభించారు
జనం న్యూస్ మే 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో గ్రామ సంత నిర్వహించడం జరిగింది ఆ గ్రామంలోని ముత్యాలు గ్రామ ప్రజలు నన్ను కొన్ని రోజులుగా మా గ్రామంలో కూడా గ్రామ…