మా వాడ బోరింగ్ మరమ్మతులు చేయండి అని ఎంపీడీఓ వినతిపత్రం
జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కిరిడీ గ్రామంలో గల ఎస్టి వాడలో నానవేణి రాజయ్య గల్లీలో గల బోర్ వెల్ గత కొద్ది రోజులుగా పాడైపోవడంతో గల్లీలో గల నిరుపేద కుటుంబాలు…
రైతుల మేలు కోసమే రైతు నేస్తం
జనం న్యూస్ జూన్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతుల మేలు కోసమే ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం అమలు చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో…
కొండాపూర్ గ్రామంలో జెసిబి పట్టివేత..!
జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం అందజ 2:30 గంటలకు, గ్రామంలోనీ కప్పల వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని పక్క సమాచారం మేరకు సిరికొండ ఎస్సై…
యోగా డే నిర్వహణను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు గతంలో మహానాడు, ఇప్పుడు యోగా డే నిర్వహణలో ప్రజాప్రతినిధులు, ప్రజలతో ప్రత్తిపాటి సమన్వయం బాగుందన్న ముఖ్యమంత్రి 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను ముఖ్యమంత్రి ఎంతో…
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కుంభకోణాలపై సమగ్ర విచారణ కోసం మున్సిపల్ శాఖ మంత్రి కి ఎంపీ లేఖ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 మంది సిబ్బందిపై వేటు పడటం, కొంతమంది పై చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కోరడం తో మున్సిపల్…
పార్టీకోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
జనం న్యూస్: 16 జూన్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ చిన్నకోడూరు మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలిగా నూతనంగా నియమకమైన చెర్లంకిరెడ్డిపల్లి…
నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం
జనం న్యూస్- జూన్ 16 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టి వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంటే నందికొండ మున్సిపాలిటీలో మాత్రం అటువంటి చర్యలు శూన్యం, డ్రైనేజీల్లో పూడికతీత…
పర్యావరణ పరిరక్షణ కు ప్రధాన మోడీ పిలుపు మొక్కలు నాటిని బిజెపి నాయకులు
జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణ శాఖ అధ్యక్షుడు అరిగెల తేజ వెంకటేష్ అధ్యక్షతన చంద్రబాబు ఉద్యానవనం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ళ దొరబాబు…
స్వదేశానికి తిరిగి వచ్చిన ఎంపీ గంటి హరీష్ కుమార్ ఘనంగా సన్మానించిన నాయకులు
జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోక్ల్ సభ మాజీ స్పీకర్ దివంగత జి ఎం సి బాలయోగి వారసుడిగా యు ఎన్& ప్రపంచ పార్లమెంట్లో ఉగ్రవాదానికి ఖచ్చితమైన సమాధానం గా నిలిచి ఈరోజు…
బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ : 16 జూన్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఫాదర్స్ డే సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్…