పట్టణ తాగునీటి సమస్య పై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన మున్సిపల్ చైర్మన్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము:చైర్మన్ షేక్ రఫాని.చిలకలూరిపేట : పట్టణ ప్రజలకు రోజువారి మంచినీటి సరఫరా జరగాలన్న మాజీ మంత్రి స్థానిక…
నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి…
వాస్తవాలకు దూరంగా భూరికార్డులు
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) నమ్మకమైన భూమి రికార్డు లేకుండా, హేతుబద్ధమైన, చట్టబద్ధమైన భూపరిపాలన అసాధ్యం. నేడు మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే భూసంబంధిత ఫిర్యాదులలో చాలా మట్టుకు…
ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం కుండపోతలుగా భారీ వర్షం..!
జనంన్యూస్.21. నిజామాబాదు. సిరికొండ.తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం పారిపోయింది ద్రోని కారణంగా వాతావరణం చల్లబడిపోయింది అక్కడక్కడ భారీ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అటు ఉమ్మడి అదిలాబాద్. జగిత్యాల. వేములవాడ.ఇటు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లో న్యావనంది.రావుట్ల. నారాయణ పల్లి. కొండూరు. మండలంలోని…
ప్రజాపాలన లో కొలువుల పండుగ
జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసిన మీ కల నెరవేరుతోంది. ఇదొక అనిర్వచనీయ సందర్భం. ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో…
పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను తొక్కి ఒకరికి తీవ్ర గాయాలు
జనంన్యూస్ మార్చి 21 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం ముత్యం దార జలపాతం సమీపంలో బాంబు పేలడంతో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు. అయ్యాయి. బొంగు కర్రల…
దొడ్డి జగదీష్ పాడి మోస్తున్న బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి జగదీశ్వరరావు అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ఉపాధ్యక్షులు పాత మున్సిపల్ 16 వార్డు దీర్ఘకాలం వార్డు అధ్యక్షులుగా పనిచేశారని, గత కొంతకాలంగా గొంతు వ్యాధితో…
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రారంభించిన సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలో కెపిహెచ్బి డివిజన్లో ఎడవ పెస్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు.జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి ఇంచార్జ్ బండి…
ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దు
మునగాల మండలంలోని రైతులు పండించిన పంటలను పంట చేనులో మాత్రమే అరబోసుకోవాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దని మునగాల మండల…
అక్రమ కట్టడాల కూల్చివేత నిర్వహించిన రెవెన్యూ అధికారులు
జనం న్యూస్ మార్చ్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో గల 993 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో గల 10 అక్రమ కట్టడాలను శుక్రవారం అమీన్పూర్ రెవెన్యూ అధికారులు జెసిబి సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు…