.ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి కొమురయ్య
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా…
కష్టజీవులను ఐక్యం చేసిన కార్ల్ “మార్క్స్’ సిద్ధాంతం
మార్క్సిజమే ప్రపంచ మానవాళికి దిక్సూచి అన్యాయం, అవినతి, దోపిడి నిర్మూళన మార్క్సిజంతోనే సాధ్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కార్ల్ మర్క్స్ 207వ జయంతి జనం న్యూస్ 05 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల…
పాకిస్థాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి..!
జనంన్యూస్ 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.జమ్మూ & కాశ్మీర్ పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను…
పంటలను పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.
(జనం న్యూస్ చంటి) నిన్న కురిసిన వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఈరోజు రాయపోల్ మండలాలలోరామరం గ్రామంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించడం జరిగింది వడగండ్ల వానతో పట్ట నష్టం జరిగిందని అన్నారు…
ఏర్గట్ల మండలంలో రైతు నమోదు ప్రక్రియ షురూ
జనం న్యూస్ మే 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిగుమ్మిర్యాల్,ఏర్గట్ల గ్రామలలో ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల నమోదు కార్యక్రమం ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంలో ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రక్రియ నెల రోజుల…
కాంగ్రెస్ పార్టీ నుండి బి అర్ యస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్
జనం న్యూస్ మే 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం రాందాస్ గూఢ గ్రామములో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాందాస్ గూఢ గ్రామ మాజీ…
రాయపొల్: వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను
(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…
రాయపొల్ వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను
(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మంచిని మైకులో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్ళి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ 5 మే ( భీమారం…