• May 1, 2025
  • 58 views
మేడే స్పూర్తితో ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటాలు చేస్తాము.. సిపిఐ నాయకులు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల‌ని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు కోరారు. గురువారం అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం…

  • May 1, 2025
  • 85 views
కానిస్టేబుల్ రాంబాబు కుటుంబానికి గౌడ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం ‌

జనం న్యూస్ మే 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నారగాని రాంబాబు గౌడ్ కుటుంబానికి సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.…

  • May 1, 2025
  • 157 views
జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు

రాష్ట్రంలోనే ఆస్తి పన్ను లో జమ్మికుంట ప్రథమ స్థానం.. పలువురి ప్రశంసలు.. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ జనం న్యూస్ // మే // 1// కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో…

  • May 1, 2025
  • 90 views
హత్నూర గ్రామంలో త్రాగునీటి సమస్య తీరేది ఎన్నడో

జనం న్యూస్. మే1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిరోజు త్రాగునీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్షించి నివేదిక ఇవ్వాలని మిషన్ భగీరథ పథకం ద్వారా…

  • May 1, 2025
  • 71 views
కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయం

జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం సబ్ కాసాత్- సబ్ కా వికాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియ చేసిన కొత్తపేట మండల కమిటీ ,కొత్తపేట మండలం…

  • May 1, 2025
  • 89 views
రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం సమీక్ష సమావేశం….జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి

జనం న్యూస్,మే 02,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరము నందు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న…

  • May 1, 2025
  • 150 views
బండి సృజన్ వివాహానికి హాజరైన -మానలా మోహన్ రెడ్డి

జనం న్యూస్ మే 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బండి సృజన్ వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కో- ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానలా…

  • May 1, 2025
  • 51 views
శివ మార్కండేయ దేవస్థానంలో రెండు రోజున గణపతి పూజ పుణ్యాహవాచనం

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ శివ మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం రెండో రోజు ప్రారంభం భద్రకాళి దేవస్థానం…

  • May 1, 2025
  • 45 views
తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళిని కలిసిన వంగపల్లి అంజయ్య స్వామి

జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి స్వగృహంలో ని గురువారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా…

  • May 1, 2025
  • 46 views
బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుదవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com