బిచ్కుంద నవంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని , ఎం ఎ తెలుగు,ఎం ఎ ఇంగ్లీష్, ఎo కాం కోర్స్ ల రెండవ మరియు…
జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజా సమస్యలను తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ రోజు మురమళ్ళ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక…
జనం న్యూస్ నవంబర్ 29 పరిగి నియోజకవర్గంలో BRS పార్టీలో చేరిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు…. మహ్మదాబాద్ లో BRS పార్టీకి వార్ వన్ సైడ్, కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్…… మహ్మదాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,…
జనం న్యూస్ 29నవంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :-కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదేశాలతో మన్కుగూడ సర్పంచ్ అభ్యర్థి గేడం గోపీచంద్ తో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా…
సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల సందర్భంగా 7న భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు జనం న్యూస్ నవంబర్ 29 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ…
జనం న్యూస్ నవంబర్ 29 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్షా దివాస్ కార్యక్రమం సందర్భంగా ,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ,బిఆరెస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో…
(జనం న్యూస్ 29నవంబర్ ప్రతినిధి, కాసిపేట, రవి) భీమారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎదురు చూపులు చూస్తున్నారు, వరి కోత దశలోకి రావడంతో ప్రభుత్వ కొనుగోలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి పెరిగింది.…
(జనం న్యూస్ 29 నవంబర్ ప్రతినిధి కాసిపేట,రవి) భీమారం, అనాధ వృద్ధుల కష్టాలను గుర్తించిన జ్యోతి వికాస సేవా ట్రస్ట్ ముందుకు వచ్చింది. మండల పరిధిలో ఉన్న పేద, అశక్తులు, కుటుంబ సహాయం లేని వృద్ధులకు సంస్థ ప్రతినిధులు శనివారం ఆర్థిక…
జనం న్యూస్ నవంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ సందర్భంగా పార్టీ జెండాని కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…
(జనం న్యూస్ 29 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని బూరుగుపల్లి గ్రామపంచాయతీలో శనివారం రోజున కమ్యూనిటీ కాంటాక్ట్, కార్యక్రమాన్ని నిర్వహించారు, సరైన పత్రాలు లేని 26 బైకులను, 5 లీటర్ల లిక్కర్ 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం…