• August 7, 2025
  • 27 views
కుందురు: ‘జగనన్నను గెలిపించుకోవాలి’

బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 07 (జనం-న్యూస్) కొమరోలులో వైసీపీ కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా, వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కూటమి…

  • August 7, 2025
  • 25 views
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయటం హేయమైన చర్య..

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట/ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పైన దాడులు చేయటం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ…

  • August 7, 2025
  • 31 views
జనవాసం లో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..

జనం న్యూస్ ఆగస్టు 7జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామంలో కే.డి.సి.సి బ్యాంకుకు దగ్గరలో విద్యుత్ స్తంభం పగులులు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. కే.డీ.సీ.సీ బ్యాంకుకు నిత్యం ప్రతిరోజు చాలామంది రైతులు వస్తారని అలాగే రోడ్డు…

  • August 7, 2025
  • 27 views
యువ తామత్తుకు బానిస కావొద్దు

జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మహిళా సంరక్షణ, సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానాలు,డ్రగ్స్ చెడు వ్యసనాలు వల్ల నష్టాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ,, ర్యాగింగ్, మొదలగు వాటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు డాక్టర్…

  • August 7, 2025
  • 25 views
తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా క్యాలిఫోర్నియా వారి ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, టెస్లా అధ్యక్షులు మల్లిక్ కేశవరాజు, మాజీ అధ్యక్షులు మురళి చందూరి,…

  • August 7, 2025
  • 21 views
కారు ఢీకొని మహిళ మృతి

జనం న్యూస్ ఆగస్టు(6) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం పోలుమల్ల స్టేజ్ దగ్గర గురువారం వల్లపు సోమనరసమ్మ వయసు (70) సంవత్సరాలు గ్రామం అరిపిరాల తోరూర్ మండలం అమ్మగారి ఊరు అయినా పోలుమల్లకు తన తల్లిని చూడడానికి వస్తుండగా…

  • August 7, 2025
  • 20 views
..శ్రీ మహాలక్ష్మి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన

జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గల శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నందున శ్రీ మహాలక్ష్మి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు…

  • August 7, 2025
  • 28 views
ఇల్లు రాక మురాయిస్తున్న వ్యక్తి

జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన గడ్డం సాంబయ్య అనే నిరుపేద కు చెందిన వ్యక్తిపెళ్లి చేసుకోలేదు తల్లిదండ్రులు లేరు ఎన్నో ఏండ్లుగా ఇల్లు లేక…

  • August 7, 2025
  • 23 views
జాబ్ మేళాతో నిరుద్యోగ యువత తమ కలల్ని సాకారం చేసుకోవాలి : ప్రత్తిపాటి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగపరుచుకొని, తమ కలలను సాకారం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్…

  • August 7, 2025
  • 27 views
పాఠశాలలో వృక్షబంధన్ కార్యక్రమం

(జనం న్యూస్ 7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో వృక్ష రక్షబంధన్ . ఉన్నత పాఠశాలలో నిర్వహించారు అనంతరం కళాశాల సిబ్బంది మాట్లాడుతూ సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన వృక్షాల ప్రాముఖ్యతను చాటుతూ వృక్ష బంధన్ కార్యక్రమాన్ని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com