కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
జనంన్యూస్ ఏప్రిల్ 3 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం…
వీర తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య గారి జయంతి……
బిచ్కుంద ఏప్రిల్ 3 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం. దౌలత్ పూర్. గ్రామంలోని మల్లన్న మందిరం ముందు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య గారి జయంతి గ్రామ సర్పంచ్…
ప్రకృతిని పరిరక్షించడమే నిజమైన అభివృద్ధి
అభివృద్ది పేరుతో అడవులను నరకొద్దు పోలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హైద్రాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న ఆహ్లాదకరం కలిగించే అటవీ ప్రాంతాన్ని అభివృద్ది,, పేరుతో…
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై MPDO కు వినతిపత్రం
జనం న్యూస్ 3 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్య లపై MPDO కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐటి యు జిల్లా…
తోషిబా పరిశ్రమ యజమాన్యం సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు,అంగన్వాడి సెంటర్, ప్రాథమిక హెల్త్ సెంటర్లకు చేయూత .
జనం న్యూస్ ఏప్రిల్ 03 సంగారెడ్డి జిల్లా, పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపీఓ హరి శంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తోషిబా పారిశ్రామిక యజమాన్యం సహాయ సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు, అంగన్వాడిలకు, ప్రాథమిక…
రెండో విడిత దళిత బంద్ కోసం ఎంపీడీఓ కీ వినతి పత్రం
వెంటనే స్పందించి నా ఎంపీడీఓ సునీత.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ (జమ్మికుంట ).. హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు రెండో విడిత బాదితులు హుజురాబాద్ ఎంపీడీవో కీ వినతి పత్రం అందజేశారు.…
రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి..!
జనంన్యూస్. 03. నిజామాబాదు. ప్రతినిధి. చౌక ధరల దుకాణాలలో స్టాక్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలోని 8 వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా…
తడ్కల్,చాప్ట కే, రాజారామ్ తాండ లో సన్న బియ్యం పంపిణి.
ఆర్ఐ మల్లేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వై మల్లారెడ్డి, జనం న్యూస్, ఏప్రిల్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,చాప్ట కే, రాజారామ్ తాండ లో గురువారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యన్ని లబ్ధిదారులకు…
జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొనవలెను
జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రేపు 4వ తారీఖు శుక్రవారం రోజున పరకాల లాలిత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో శాయంపేట మండలంలోని 24 గ్రామాల నిరుద్యోగులు…
బుర్ర రవి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
అతిధి డెవలపర్స్ అధినేత కాంగ్రెస్ యువనేత కొమ్మిడి రాకేష్ రెడ్డి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర రవి ఇటీవల ఆనారోగ్యంతో…