జమ్మికుంట మున్సిపల్ ఫీట్టర్ సంపత్ రావు పై ఆర్.డి.ఎం.ఏ షాహిద్ మసూద్ విచరణ
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //జమ్మికుంట) జమ్మికుంట మున్సిపాలిటీలో ఫీట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు మొదటి నుండి ప్రతి పనిలో వివాదాస్పదమే, ఉద్యోగం నిర్వర్తిస్తూనే, అతనికి ఇతర వ్యాపరాలు ఉన్నట్లు సమాచార, వార్తల్లోకి…
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు.పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు…
ప్రపంచ హోమియో దినోత్సవం
జనంన్యూస్. 10నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా జనరల్ ఆసుపత్రి లో 4 వ అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్. హనీమన్ జయంతి శామ్యూల్ ఫోటో కు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జె.గంగదాసు…
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి
క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుంది కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా జనం న్యూస్ ఏప్రిల్…
పెంచిన గ్యాస్ సిలిండర్లు ధరను వెంటనే తగ్గించాలి
జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు. బుధవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం…
భారత రిజర్వ్ బ్యాంకు దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా ముడు నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్…
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ,సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర…
ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక…
.జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి.
జనం న్యూస్ ఏప్రిల్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నాయకులకు తెలిపారు. స్థానిక…
మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
జనం న్యూస్,ఏప్రిల్09, జూలూరుపాడు: మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామంలో మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,మొక్కజొన్న విత్తనాల కంపెనీ యాజమాన్యంపై మరియు ఏజెంట్ల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి…