• April 11, 2025
  • 51 views
గిరిజన ప్రంతల అభివృద్ధి కై తొడ్పాటు..!

జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి. భారత ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ & రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి…

  • April 11, 2025
  • 46 views
బి.సి.జన గణన జరిపించడమే మహాత్మా జ్యోతి రావు పూలే కు అందించే నిజమైన జయంతి కానుక.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు నిష్పాక్షికంగా అందించడమే మహాత్మ జ్యోతిరావు పూలే కి…

  • April 11, 2025
  • 47 views
విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే …. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి కుల వివక్ష నిర్మూలనతో నవ సమాజ నిర్మాణం సాధ్యం మహాత్మ జ్యోతిబా…

  • April 11, 2025
  • 55 views
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పోషణ పక్షం పథకం ముఖ్య…

  • April 11, 2025
  • 52 views
గిరిజన ప్రంతలమీద సమీక్ష..!

జనంన్యూస్. 11 సిరికొండ. నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం లోని గిరిజన ప్రాంతాల పర్యటన విశేషాలు ఈ పర్యటనలో ప్రధానంగా గిరిజన సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, తాగునీటి సమస్య, విద్యా అభివృద్ధి, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.…

  • April 11, 2025
  • 55 views
మహాత్మ జ్యోతిరావుపూలే 198 వ జయంతి ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై బహుజనలంతా ఏకమై ఉద్యమించాలి. బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్. జనంన్యూస్ ఏప్రిల్ 11 బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ…

  • April 11, 2025
  • 55 views
ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 11. తర్లుపాడు మండలం గొల్లపల్లి గ్రామం లో ఐసీడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు అనంతరం సూపర్ వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ…

  • April 11, 2025
  • 52 views
తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

సమాజంలో విద్య వలన ప్రాధాన్యత, గుర్తింపు లబిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ జనం న్యూస్ ఏప్రిల్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎందరో మహనీయుల…

  • April 11, 2025
  • 53 views
ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలు పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర…

  • April 11, 2025
  • 56 views
బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలిసిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్ జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాగజ్ నగర్ —వాంకిడి మండలాల మధ్యగల మెట్పల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు ముంజం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com