• October 15, 2025
  • 15 views
జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం….

కలెక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్ర్తినేషనల్ అకాడమీ నుంచి ఆహ్వానం…. జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్దికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ…

  • October 15, 2025
  • 14 views
కనుల పండువగా పైడిమాంబ తెప్పోత్సవం

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, కల్చవల్లిగా పూజలందుకునే శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. స్థానిక పెద్ద చెరువులో మంగళ వాయిద్యాల నడుమ,…

  • October 15, 2025
  • 15 views
జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్‌ మెట్రాలజీ బి.మనోహర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో…

  • October 14, 2025
  • 23 views
బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…

  • October 14, 2025
  • 27 views
ముత్యాల సునీల్ కుమార్ ప్రకటన: బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…

  • October 14, 2025
  • 27 views
తోర్తి గ్రామంలో అట్రాసిటీ కేసు నేపథ్యంలో ఉద్రిక్తతలుపోలీసుల పికెటింగ్ -ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం తొర్థి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్రాసిటీ కేసు నడుస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు పికెటింగ్ నిర్వహించారు.ఈ…

  • October 14, 2025
  • 28 views
మోషయ్య మృతి బాధాకరం.. మందకృష్ణ మాదిగ

జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం ఎంఎస్పి మండల అధ్యక్షుడు మోషయ్య మృతి బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాకిరాల గ్రామంలోని మోషయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ…

  • October 14, 2025
  • 23 views
త్రాగునీటి కోసం నందికొండ వాసుల ధర్నా

వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో కాలనీవాసుల నిరసన జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో పలు వార్డులలో గత వారం రోజుల నుంచి మంచినీటి సరఫరా…

  • October 14, 2025
  • 24 views
డీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీలకి ఇవ్వాలి

జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నల్గొండ డిసిసి అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎస్ సి సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ మహంతి…

  • October 14, 2025
  • 26 views
భారత ప్రభుత్వం కేంద్ర వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విపత్తులు, వరదలు పై అవగాహన సదస్సు

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు విపత్తులు వరదలు వంటి సమయాలలో యువత ఏ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com