డప్పు వాయిద్యాలు బాణాసంచా పేలుళ్ల మధ్య వైభవంగా గ్రామోత్సవం,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మార్చి 14, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల గొల్లపల్లి గ్రామం నందు నూతనంగా నిర్మించిన రామాలయం నందు శుక్రవారం గొల్లపల్లి గ్రామస్తులు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వేద పండితులు బండి ఆత్మకూరు…
పండగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా.
.సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం.దినకర్. జనం న్యూస్ మార్చ్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రభుత్వం .గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వర్కర్లకు వేతనాలు చెల్లించాలని ఆశ్రమ పాఠశాల కార్మిక సంఘం( సీఐటీయూ ) ఆధ్వర్యంలో…
అంగరంగ వైభవంగా రేపాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ జనం న్యూస్ మార్చి 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భక్తిశ్రద్ధలతో కొలిసిన వారికి కొంగుబంగారం వలే వరాలు ప్రసాదించే శ్రీ రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయ కమిటీ…
గాందోళి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యండి
గాందోళి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి విక్రమార్కుడు గొప్ప సాంఘిక నాటకం నిర్వహణ సహకరించిన తలకు ప్రత్యేక కృతజ్ఞతలు దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ జనం న్యూస్ మార్చి 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల…
ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జనం న్యూస్// మార్చ్// 14 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదయాన్నే బిజెపి…
మండలంలో ఘనంగా హోలీ వేడుకలు.
జనం న్యూస్ మార్చి 14(నడిగూడెం) హోలీ పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజలు హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన హోలీ వేడుకల్లో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…
అంగరంగా వైభవంగా శ్రీ పద్మావతి అలివేలుమంగ శ్రీవేంకటేశ్వరుని తిరు కళ్యాణం
భారీగా తరలివచ్చిన భక్తజనం మార్చి 14 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో వేంచేసిఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అలివేలుమంగ శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం మహోత్సవం అంగరంగా వైభవంగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య…
మండల అధ్యక్షునికి శాలువాతో సన్మానం చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో క్రీ శే బసాని కైలాసం జ్ఞాపకార్థం బసాని చంద్ర ప్రకాష్ చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…
విశ్వసనీయతను చాటుకోవడమే నా ధ్యేయం కుందురు నాగార్జున రెడ్డి.
గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి. జనం-న్యూస్, మార్చి 14,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, కుందురు నాగార్జున రెడ్డి “జనం-న్యూస్” ప్రతినిధితో ముచ్చటిస్తూ ప్రజా…
విశ్వసనీయతను చాటుకోవడమే నా ధ్యేయం అన్నా వెంకట రాంబాబు.
మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు. జనం-న్యూస్, మార్చి 14,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, అన్నా వెంకట రాంబాబు జనం-న్యూస్ ప్రతినిధితో ముచ్చటిస్తూ ప్రజా…