విశాఖలో యోగా డే.. ఉచితంగా టీషర్టులు, స్నాక్స్
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జూన్ 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో భారీగా ఉత్తరాంధ్ర ప్రజలను భాగస్వాములు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విజయనగరం నుంచి వచ్చే వారిని ప్రత్యేక బస్సుల్లో భీమిలి…
భోగాపురంలో నావిగేషన్ సర్వే.. చెట్లు తొలగించాల్సిందే
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 3.8 కిలోమీటర్ల మేర రన్ వే నిర్మించారు. రన్ వే ప్రహరీను ఆనుకొని జిరాయితీ భూముల్లో కొబ్బరి, నీలగిరి, టేకు…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్…
ఇది యాపారం..!
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులతోపాటు అదనపు భారాలు…
తొగుట మండలం లింగంపేట గ్రామంలో విషాదం
(జనం న్యూస్ చంటి జూన్ 16) తొగుట మండల కేంద్రంలోని లింగంపేట గ్రామానికి చెందిన మండల రంగయ్య గ్రామ పంచాయితీ సపాయి కార్మికుడు నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయము తెలుసుకున్న గ్రామస్తులు వారికి తోచినంత ఆర్థిక సహాయం…
గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన శాయంపేట పోలీసులు
శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట si J. పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి ఆరెపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ ఆరెపల్లి వాటర్ ట్యాంక్ వద్దకి చేరుకోగా అచ్చట నలుగురు వ్యక్తులు అనుమానస్పందంగా ఉండి మమ్ములను చూసి పారిపోతుండగా వారిని…
రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ వారిని మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి కోనసీమ నాయకులు
జనం న్యూస్ జూన్ 15 ముమ్మిడివరం ప్రతినిధి రాజ్యసభ సభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ పాక సత్యనారాయణ వారు ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన పూర్వపు జిల్లా బిజెపి అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏళ్ల…
తెలుగు సాహిత్యంలో ఎనలేని కీర్తి పొందిన కవి శ్రీశ్రీ
జనం న్యూస్ ;15 జూలై ఆదివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;ప్రకృతిలో ప్రతి వస్తువుపై రచన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఎనలేని కీర్తి గడించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు బాటలో నవ కవులు సాగాలని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, యువకవి…
కేంద్ర భారీ మరియు ఉక్కు పరిశ్రమ శాఖ కి వివాహ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కోనసీమ నాయకులు
జనం న్యూస్ జూన్ 15 ముమ్మడివరం ప్రతినిధి కేంద్ర భారీ మరియు ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వారికి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన పూర్వపు జిల్లా బిజెపి అధ్యక్షులు…
కాట్రేనికోన తహసీల్దార్గా సుబ్బలక్ష్మీ
జనం న్యూస్ జూన్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధారణ బదిలీల్లో భాగంగా ముమ్మిడివరం తహసీల్దారుగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మి కాట్రేనికోనకు నేడు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కోటనందూరులో పనిచేస్తున్న సుభాష్ నియమితులయ్యారు.…