• November 27, 2025
  • 64 views
9640204826నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే మల్ రెడ్డి తోనే సాధ్యం: ఉక్కుల అశోక్.

జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ (చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య వేదిక…

  • November 27, 2025
  • 59 views
వేద ఆశీర్వచనాల మధ్య రతన్ కీర్తన్ హాల్ ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్

జనం న్యూస్ నవంబర్ 27:జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం రోడ్డులో నూతనంగా నిర్మించిన రతన్ కీర్తన్ హాల్ వేద ఆశీర్వచనాల మధ్య మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. సంగీత అభిమానులకు, భజన ప్రియులకు సౌకర్యంగా ఉండేవిధంగా కీర్తన్ హాల్ ను తీర్చిదిద్దారు.…

  • November 27, 2025
  • 59 views
భీమారం మండలం సర్పంచ్ అభ్యర్థి పోగుల మల్లేష్ ప్రజలకు బంపర్ ఆఫర్

(జనం న్యూస్ 27 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం గ్రామ ప్రజలకుసర్పంచ్ అభ్యర్థి‌గా నా మేనిఫెస్టో – ప్రజలకు నా సేవలు1. గ్రామంలోని రామాలయం కోసం 1 ఎకరం భూమి విరాళంగా ఇస్తాను.2. నేను అధికారం లో ఉన్న ఐదు…

  • November 27, 2025
  • 79 views
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తేది 26-11-2025 బుధవారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నూతన కమిటీ నియామకం సమావేశం వినోద కన్వెన్షనల్ లో జరిగింది

జనం న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ మండల్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి గా నియామకం ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు రంగారెడ్డి జిల్లా జోనల్ ఇంచార్జ్ గౌరవనీయులైన గ్యార జగన్ రంగారెడ్డి…

  • November 27, 2025
  • 757 views
నందిగామలో ఎన్నికల వేడి ప్రారంభం

సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగొని విక్రమ్ గౌడ్ నామినేషన్ జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్…

  • November 27, 2025
  • 62 views
దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను, దివ్యాంగులకు అమలాపురం ఎంపీ గంటి…

  • November 27, 2025
  • 61 views
ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: పోగుల మల్లేష్

(జనం న్యూస్ నవంబర్ 27 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేయునట్లు పోగుల మల్లేష్ ప్రకటించారు.గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో…

  • November 27, 2025
  • 64 views
కోటిన్నర రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు రిపేర్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

జనం న్యూస్ నవంబర్.27 ముమ్మిడివరం అమలాపురం నుండి చల్లపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు రిపేరు పనులను సవరప్పాలెం( చింతల దగ్గర పుళ్ళమ్మ .నుయ్యి)వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు .ఎస్ యానం బీచ్…

  • November 27, 2025
  • 55 views
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 5 మంది నిందితులకు జరిమానా, ఐదుగురికి జైలుశిక్ష

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిల్లో రూరల్ మరియు గంట్యాడ పోలీసులు ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు…

  • November 27, 2025
  • 88 views
పటాన్‌చేరు ఎంపిపి కార్యాలయం ఎదుట విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

పూడ్చని గుంతతో ప్రజలకు అట్టడుగు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు పట్టణ పరిధిలో గల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ పోల్…