చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన చేరికలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట వెంకటాచారి నగర్లో నూతనంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన చేరికల కార్యక్రమంలో భాగంగా పుట్ట వెంకట బుల్లోడు వారి ఆహ్వానం మేరకు అల్పాహార…
తుర్కఎన్కెపల్లిలో భారీ వర్షం ఇళ్లలోకి చేరిన వరద నీరు
జనం న్యూస్ ఆగస్టు 6 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని తుర్కఎన్కెపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గ్రామంలోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో…
తడ్కల్ 1,2,3వ అంగన్వాడి సెంటర్లో ఘనంగా తల్లిపాల వారోత్సవం,
సిడిఎస్ సూపర్వైజర్ సుజాత, జనం న్యూస్,ఆగస్ట్ 06,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ఒకటి,రెండు,ముడవ అంగన్వాడి సెంటర్లలో బుధవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో…
నూతన కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు ను కలిసిన మేఘన హోటల్ అధినేత.
టీడీపీ యువ నాయకులు, మేఘన హోటల్ అధినేత యాలం వెంకటేశ్వర్లు. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్…
కంభం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి కి చిరు సత్కారం.
అభినందించిన బేస్తవారిపేట టీడీపీ నాయకులు కంభం ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కంభం చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి ని బుధవారం నాడు…
తెలంగాణ ఆత్మకు శతకోటినమస్కారాలుఆయన ఆశయాలే మా మార్గదర్శకం. కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ ఆగస్టు 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో డాక్టర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివేకానంద నగర్ కార్పొరేటర్…
గట్టుపల్లి లో భారీ వర్షం
జనం న్యూస్ ఆగస్టు 06 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి నాళాలు నిండి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని…
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. న్యూస్ ఢిల్లీ. దేశం లోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన చేసి జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కొరకు ఢిల్లీ పెద్దలకు 42% బిల్లు పంపితే ఏలాంటి…
రహదారిపై మరమ్మతులు చేయించిన! హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్. ఆగస్టు5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామం నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగామారి అటు ప్రజలు ఇటు వాహనదారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హత్నూర గ్రామ యువకులు ఈ విషయాన్ని…
తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ
జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ అన్నారు తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక…