జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ (చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య వేదిక…
జనం న్యూస్ నవంబర్ 27:జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం రోడ్డులో నూతనంగా నిర్మించిన రతన్ కీర్తన్ హాల్ వేద ఆశీర్వచనాల మధ్య మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. సంగీత అభిమానులకు, భజన ప్రియులకు సౌకర్యంగా ఉండేవిధంగా కీర్తన్ హాల్ ను తీర్చిదిద్దారు.…
(జనం న్యూస్ 27 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం గ్రామ ప్రజలకుసర్పంచ్ అభ్యర్థిగా నా మేనిఫెస్టో – ప్రజలకు నా సేవలు1. గ్రామంలోని రామాలయం కోసం 1 ఎకరం భూమి విరాళంగా ఇస్తాను.2. నేను అధికారం లో ఉన్న ఐదు…
జనం న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ మండల్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి గా నియామకం ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు రంగారెడ్డి జిల్లా జోనల్ ఇంచార్జ్ గౌరవనీయులైన గ్యార జగన్ రంగారెడ్డి…
సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగొని విక్రమ్ గౌడ్ నామినేషన్ జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్…
జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను, దివ్యాంగులకు అమలాపురం ఎంపీ గంటి…
(జనం న్యూస్ నవంబర్ 27 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేయునట్లు పోగుల మల్లేష్ ప్రకటించారు.గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో…
జనం న్యూస్ నవంబర్.27 ముమ్మిడివరం అమలాపురం నుండి చల్లపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు రిపేరు పనులను సవరప్పాలెం( చింతల దగ్గర పుళ్ళమ్మ .నుయ్యి)వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు .ఎస్ యానం బీచ్…
జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిల్లో రూరల్ మరియు గంట్యాడ పోలీసులు ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు…
పూడ్చని గుంతతో ప్రజలకు అట్టడుగు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ పరిధిలో గల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ పోల్…