యలమంచిలిలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం..
అచ్యుతాపురంలో 31న టీడీపీ శ్రేణులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక సమావేశం జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు,ఏపీ…
చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలి…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
మండల కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా స్థల ఎంపిక ఉగాది నుండి రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్, మార్చి…
విష్ణు వైపర్ ఫార్మసీ కళాశాలలో ఔషద్! అంతర్జాతీయ సదస్సు
జనం న్యూస్. మార్చి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని విష్ణువైపర్ ఫార్మసీ కళాశాలలో ఔషద్ 2025 అంతర్జాతీయ సదస్సు రెండవ రోజు శనివారం నాడు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ…
రోడ్డు నిర్వాసితులను టీడీఆర్ బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారు
మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం:సీపీఎం మండల కన్వీనర్ రాము జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం:అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,ఇళ్ల స్థలాలు కోల్పోతున్న రోడ్డు నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూల వారిగా…
అనకాపల్లి మైనింగ్ లో నా ప్రమేయం లేదు – సీఎం రమేష్
జనం న్యూస్ మార్చ్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మైనింగ్ లో నా ప్రమేయం ఏమీ లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు .స్థానిక బైపాస్ రోడ్ లోని ఆయన…
తెలుగుదేశం పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజలకోసమే ప్రభుత్వమనేలా టీడీపీ పరిపాలన : ప్రత్తిపాటి. ప్రాంతీయపార్టీగా ప్రారంభమై, జాతీయ రాజకీయాలను శాసించేస్థాయికి టీడీపీ ఎదిగింది : ప్రత్తిపాటి తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలపాలన్నదే…
టి ఆర్ జి ఎస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా – రమావత్ మోహన్ నాయక్
జనం న్యూస్- మార్చి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ మోహన్ నాయక్ ను ఎంపిక చేసినట్లుగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్, రాష్ట్ర…
ఉగాది నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండగే
నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ కొదమ సింహాలు వేలాదిగా తరలి రావాలి అర్హులందరికీ రేషన్ కార్డులు నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి 50-60 వేల మందితో విజయవంతం చేయాలి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల…
పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో జాబ్ మేళా
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తేది: 04-04- రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్…
అత్యవసర సమయంలో అత్యంత అరుదుగా దొరికే రక్తాన్ని (AB నెగటివ్) దానం చేసిన యువకుడు
జనం న్యూస్, మార్చ్ 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సుస్మిత అను మహిళకి అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తాన్ని ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు…