జై బాపు . జై భీమ్. జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వినవంక మండల అధ్యక్షులు ఏక్కటి రఘుపాల్ రెడ్డి.. వినవంక మండలం లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా, గ్రామ గ్రామాన తిరుగుతూజై బాపు. జై…
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం..!
జనంన్యూస్. 09 నిజామాబాదు. ప్రతినిధి. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిజామాబాద్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న…
సాధికారత కార్యక్రమాలను విజయవంతం చేయాలి
జనం న్యూస్ :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : ఏప్రిల్ 9 బుధవారం:డా. బీఆర్ అంబేడ్కర్ సాధికారత విశ్వవిద్యాలయ ప్రాథమిక కేంద్రాల ద్వారా జరిగే సామాజిక సాధికారత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిద్దిపేట నడా సెంటర్కు ఆర్గనైజర్ డా. శ్రధానందం తెలిపారు.…
నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్
జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్,పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో పంజాబ్కు…
తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలుస్వాగత ఏర్పాట్ల పరిశీలనలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్
జనం న్యూస్, ఏప్రిల్ 10( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు దిశనిర్దేశం చేశారు. పోటీల్లో పాల్గొనే రూప…
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం
జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ వయ సు తొంబై…
కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం
ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా జనం న్యూస్, ఏప్రిల్ 10( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి ముప్పై మంది అస్వస్థకు గుర…
పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి”
జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జొన్న గుడ్డివద్ద జరిగిన నిరసన…
పోలీసు సిబ్బంది ఆర్ధిక అవసరాలకు ఆసరాగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 8న…
వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ గా ఏలూరు వెంకటరమణ.
జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏంజెల్ ప్రైడ్ వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెందుర్తి కి చెందిన ఏలూరు వెంకటరమణ నియమితులయ్యారు. ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు పిల్లి యజ్ఞ నారాయణ…