• June 13, 2025
  • 16 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో సిద్ధిపేట తొలి శాసన సభ్యులు ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి

జనం న్యూస్ ; 13 జూన్ శుక్రవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకసభ్యులు ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి అన్న కుమారులు వెంకటరామిరెడ్డి, రామచంద్ర రావు, పూర్వ విద్యార్థుల సంఘం…

  • June 13, 2025
  • 48 views
లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ జూన్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా…

  • June 13, 2025
  • 26 views
విమాన ప్రమాదంలో మృతులకు ఘన నివాళులు

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి అహ్మదాబాద్ లో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది , తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాజాగనగరం అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ…

  • June 13, 2025
  • 26 views
అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని గత నాలుగు రోజుల నుంచి ప్రతి డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలపై పరిశీలన చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో శుక్రవారం మూసపేట్ డివిజన్ లో…

  • June 13, 2025
  • 31 views
కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుంది టి పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

జనంన్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుందని వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

  • June 13, 2025
  • 23 views
ప్రజ్వల్ సంస్థ ఆధ్వర్యంలో వసంతపూర్ గ్రామంలో మెడికవర్ మరియు లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచిత

ఆరోగ్య శిబిరం గ్రామ కార్యకర్త డి రవిచంద్ర గారు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు గుండె పరీక్షలు రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు ఉచితంగా రైతులకు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో శాంపేట పి…

  • June 13, 2025
  • 27 views
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తం గా ఎందరును కలిచివేసింది. బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు

జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఒకే ఒక్కడు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తం గా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం…

  • June 13, 2025
  • 30 views
నూతన,తాసిల్దార్ అమరేశ్వరిని మర్యాద పూర్వకంగా కలసిన గీతాల

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నూతనంగా వచ్చిన తాసిల్దార్ అమరేశ్వరిని శుక్రవారం నల్ల తిమ్మాయ పల్లె సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు మైదుకూరు డిప్యూటీ తహసిల్దారు గా పనిచేస్తూ పదోన్నతి పై నందలూరు తహసీల్దార్…

  • June 13, 2025
  • 32 views
హత్య కేసులో చాకచక్యంగా చేదించిన బీడీఎల్ బానూర్ పోలీసులు

జనం న్యూస్ జూన్ 13 సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజక వర్గం పరిధిలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డి.ఎస్.పి ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. పాశమైలారంలోని ఉష మాగ్వైర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ 16 తారీఖున…

  • June 13, 2025
  • 31 views
విత్తన శుద్ధి తో కంది పంటలో ఎండు తెగుల నివారణ

ప్రదర్శనతో రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్ జనం న్యూస్,జున్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ బి,గ్రామంలో శుక్రవారం వ్యవసాయ క్షేత్రంలో విత్తన శుద్ధి అవగాహన రైతన్నల సమక్షంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోష్, నిర్వహించారు.ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com