• October 14, 2025
  • 27 views
గద్దల రమేష్ ను సన్మానించిన సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక

జనం న్యూస్ అక్టోబర్ 13( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఇటీవల టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ ప్రాంత వాసి గద్దల రమేష్ ను సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక నాయకులు పాల్వంచ వజ్ర…

  • October 14, 2025
  • 29 views
రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్

జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం మండల క్లస్టర్ పరిధిలోని నడిగూడెం, సిరిపురం, రత్నవరం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు యాసంగిలో పప్పులు, నూనె గింజల సాగుపై, పశు పోషణ…

  • October 14, 2025
  • 23 views
యంగ్ మెన్స్ అసోసియేషన్ క్యారమ్స్ పోటీల్లో సింగిల్స్ లో కేరళ,డబుల్స్ లో తమిళనాడు విజయం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో మా యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 11 12వ తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన సౌత్ ఇండియా స్థాయి క్యారమ్స్ పోటీల్లో, డబుల్స్ కేటగిరీలో…

  • October 14, 2025
  • 23 views
ఇందిరమ్మ ఇల్లు కోసానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలము రాజుల్లా గ్రామం లో మన ప్రియతమా నాయకుడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు రాజుల్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు కోసానికి ముగ్గు వేసి…

  • October 14, 2025
  • 21 views
కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల నియమకం

జనం న్యూస్ అక్టోబర్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పట్ల అంకిత అభిప్రాయ సేకరణ అనంతరమే జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిమ్బల్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు…

  • October 14, 2025
  • 19 views
అనారోగ్య కారణంగా మరణించిన మహిళా

జనం న్యూస్ అక్టోబర్ 14 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) పెంచికల్ పేట గ్రామానికి చెందిన ఆదిమూలం లక్ష్మి వైఫ్ ఆఫ్ సాంబమూర్తి ఈరోజు అనారోగ్యం కారణంగా మరణించినది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిమూలం నిఖిల్, భాస్కర్.…

  • October 14, 2025
  • 19 views
బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయిలోకేష్ సూచనలు మేరకుగుంటకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తాను కలిసిన రాచూరి మురళి

నందలూరు మండలంలో రైల్వే పరంగా ముఖ్యమైన సమస్యలను నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి మంగళవారం నాడు గుంటకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారిని మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ ఎన్…

  • October 14, 2025
  • 23 views
బుద్ధవనములో ఘనంగా దమ్మ విజయ వేడుకలు

బౌద్ధం మతం కాదు- జీవన విధానాన్ని తెలిపే దమ్మ మార్గం- ప్రొఫెసర్ మహేష్ దియోకర్ జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- బౌద్ధం ఒక మతం కాదని అది జీవన విధానం తెలిపే ఒక దమ్మ మార్గమని పూణే…

  • October 14, 2025
  • 19 views
శ్రమదాన కార్యక్రమాన్ని” చేపట్టిన ‘వాకర్స్ క్లబ్ సభ్యులు’

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో “శ్రమదాన ” కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 42వ…

  • October 14, 2025
  • 21 views
శక్తి యాప్‌పై మహిళ సిబ్బందికి అవగాహన

జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా కోర్టులో పని చేసే మహిళా సిబ్బందికి శక్తి యాప్‌ వినియోగంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత అన్ని కోగ్టులలో పనిచేస్తున్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com