బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు..!
జనంన్యూస్. 08. సిరికొండ. ప్రతినిధి. మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జాతీయ కమిటీ పిలుపుమేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ…
సింగరేణి అధికారులని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్జీ3 ఏరియా ఉపాధ్యక్షులు
జనం న్యూస్, ఏప్రిల్ 09,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు ఐన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం కొత్తగూడెంలో…
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి రైతులందరూ నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ జనం న్యూస్…
రాపోలు గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం
జనం న్యూస్ 08 ఏప్రిల్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 5 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. గ్రామ కాంగ్రెస్…
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష – జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జి. అన్నా ప్రసన్న కుమారి
జనం న్యూస్, ఏప్రిల్ 09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రంగా ఉన్నందున ప్రజలు వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన జాగ్రత్తల పై…
ముఖ్యమంత్రి సహయనిధి చెక్కుల పంపినీ
జనం న్యూస్ ఎప్రిల్,8 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని తుంగూర్ గ్రామంలో నిరుపేద కుటింబాలకు ముఖ్య మంత్రి సహయ నిది చెక్కులను ఈ రోజు మాజి మంత్రి జీవన్ రెడ్డి సహయ సహకారం తో మంజూరు చేయించడం జరిగింది.…
అహింసా మార్గంలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఏఐసీసీ మరియు డీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు నేడు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి…
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి….. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిబంధనల ప్రకారం పరిష్కరించాలి ఇండస్ట్రీయల్ పార్క్ లో ఎస్సీ ఔత్సాహికవేతలకు భూ కేటాయింపు అవగాహన ఎస్సి కార్పొరేషన్ క్రింద నూతన లబ్దిదారులకు పథకాలను అందించాలి ఎస్సీ ఎస్టీ కేసులలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎన్టిపిసి…
విద్యుత్ కాంతులతో జోగినాథ స్వామి రథం
జనం న్యూస్ 8-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి జోగిపేట జోగినాధ జోడు లింగాల జాతర దశమి నాడు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జోగిపేట రథం 50 పిట్ల ఎత్తయిన రథం శ్రీ…
కల్యాణలక్ష్మి చెక్కులు త్వరగా లబ్దిదారులకు ఇవ్వండి కౌశిక్ రెడ్డి
రీల్స్ చేయడం ఆపేసి రియల్ లైఫ్ లోకి కౌశిక్ రెడ్డి రావాలి..ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కౌశిక్ రెడ్డి..చెక్కులు పంచకపోతే లబ్దిదారులు మండల కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి.. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ //…