• June 11, 2025
  • 16 views
గజ్వేల్ లో బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం

జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెడ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుదవారం ఘనంగా ప్రారంభించారు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బాలాజీ…

  • June 11, 2025
  • 22 views
పాఠశాలలలో పరిశుభ్రత ఆరోగ్యకరమైన భోజనం పై శిక్షణ

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 11 పాఠశాలలు జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతున్నందున పాఠశాలలో పనిచేస్తున్న వంట వాళ్లకు ప్రధానోపాధ్యాయులకు కాంప్లెక్స్ స్థాయిలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏనుకూరు కాంప్లెక్స్ పరిధిలో ఈరోజు…

  • June 11, 2025
  • 16 views
బీటీ 3 పత్తి విత్తనాలు అమ్మినా కొనుగోలు చేసిన నేరమే

జనం న్యూస్ జాన్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బీటీ 3 పత్తి విత్తనాలు వెయ్యవద్దని వాటిని అమ్మినా, కొన్న నేరమే అని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని పలు గ్రామాలలో…

  • June 11, 2025
  • 17 views
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన బండి రమేష్

జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం…

  • June 11, 2025
  • 17 views
ఆపదలో ఆదుకున్న ఆపన్నహస్తం

జనం న్యూస్ జాన్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నెల్లూరు జిల్లా కాగుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు అయిన మణి,సరోజ తమ ఇద్దరు చిన్న పిల్లలను లను జనగామ జిల్లాకు చెందిన బొగ్గు బట్టి వ్యాపారి బొగ్గు బట్టి…

  • June 11, 2025
  • 50 views
అమాయక ఆదివాసీలపై యుద్ధం ప్రకటించిన మోడీ, షా

రాజ్యాగాన్ని ఉల్లంగిస్తున్న కేంద్రం చర్యలని ఎండగట్టాలి ‘ఆపరేషన్ కగార్’ముమ్మాటికీ రాజ్యంగ ఉల్లంగనే హత్యాకాండను నిలిపివేసి తక్షణమే శాంతి చర్చలు జరపాలి వామపక్ష, విపక్షాల సదస్సులో నేతలు జనం న్యూస్ 11 జూన్( కొత్తగూడెం నియోజకవర్గం) మధ్యభారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని…

  • June 11, 2025
  • 16 views
భూ భారతీయ రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్….

మద్నూర్ జూన్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం హ0డే కేలూర్ గ్రామపంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు వారి వెంట తాసిల్దార్ ఎండి ముజీబ్…

  • June 11, 2025
  • 16 views
జూన్ 12 న యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

జనం న్యూస్ ;11 జూన్ బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు వారి తల్లితండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట జిల్లా యాదవులు .ఈనెల 12 గురువారం రోజున…

  • June 11, 2025
  • 17 views
ఆపరేషన్ కాగార్ ను వెంటనే ఆపాలి

పల్లె పొంగు విజయ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్ 10జూన్ ( తెలంగాణ పత్రిక) కొత్తగూడెం పట్టణంలోని బీసీ భవనం నందు ఉదయం 11 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీక్ష…

  • June 11, 2025
  • 18 views
ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్ 11,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలోఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు. రైతులకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com