49,జీవో, కు వ్యతిరేకంగా జూలై 21,న జరుగు జిల్లా వ్యాప్త బందుకు సిపిఐ(యం ఎల్)న్యూడెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు
జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆదివాసీలను, ఆటవి పారంపర్య కుటుంబాలు, దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలను, వారి నివాస ప్రాంతాలను, వారి జీవవైవిద్యాన్ని, వారికి జీవికగా ఉన్న భూముల నుండి అడవుల నుండి గెంటివేసే కన్సర్వేషన్…
గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
జనం న్యూస్ జూలై 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చట్టం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్…
వివేకానంద లో బోనాల పండుగ సంబరాలు
జనం న్యూస్; 19 జులై శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో ఆషాడమాస బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణ లో పాల్గొని పాథశాల వాతవరణాని పండుగలా…
నలంద పాఠశాలలో బోనాల మహోత్సవం
. జనం న్యూస్ ;19 జులై శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి.వై.రమేష్; ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల పండుగను అతి వైభవంగా ఇందిరమ్మ కాలనీలో మోడల్ నలంద స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలిపల్లి హరినాథ్ మాట్లాడుతూ…
అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బిచ్కుంద జూలై 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఎల్లారం తాండలో నిర్మించిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణీలు,…
క్రీడలతో పాటు చదువులో రాణించాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్…
జనం న్యూస్ 19జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్) జైనూర్; మండల కేంద్రంలో పోలీసులు మీ కోసం అనే కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు, అందులో భాగంగా ముఖ్యతిథిగా పాల్గొన్న జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్…
న్యూట్రిషన్ & డైటెటిక్స్ ఫలితాల్లో అట్ల సాత్విక ప్రతిభా
జనం న్యూస్:19 జులై శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :శాతవాహన యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో అట్ల సాత్విక న్యూట్రిషన్ మరియు డైటెటిక్స్ విభాగంలో డిస్టింక్షన్ సాధించి తన ప్రతిభను చాటింది. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ ఉమెన్స్…
నూతన రేషన్ కార్డుల పంపిణీ ….
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బిచ్కుంద జులై 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల…
విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన
జనం న్యూస్ జూలై 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ షీ టీం ఎస్సై మాధురి మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల…
డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు విభాగం చే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ….
మండల స్థాయి సర్కిల్ స్థాయి జిల్లాస్థాయి పోటీలు జనం న్యూస్ జూలై 19 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం పోలీసు స్టేషన్ అధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్…