• July 19, 2025
  • 17 views
కాట్రేను కోన గ్రామంలోస్వర్ణాంధ్ర..స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ…

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం , కాట్రేనికోన గ్రామ సర్పంచ్ గంటి సుధాకర్ అధ్యక్షతన మావుళ్ళమ్మ గుడి దగ్గర నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ జరిగింది. అందులో…

  • July 19, 2025
  • 21 views
నూరేళ్లు బతికేలా పెదబొండపల్లి గ్రామ ప్రజలు పరిశుభ్రతతో సాగాలి.

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. జనం న్యూస్,తేది జులై 2025, పార్వతీపురం మండలం(రిపోర్టర్ ప్రభాకర్): స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో శనివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్య…

  • July 19, 2025
  • 19 views
పేదల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై19, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో గల జడ్పి అతిధి గృహాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల వైద్యం,…

  • July 19, 2025
  • 14 views
వివేకానంద నగర్ నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్ విద్యార్థుల క్యాబినెట్మావేశం

జనం న్యూస్ జులై 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్లో విద్యార్థుల క్యాబినెట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నాయకులను ఎన్నిక చేసుకొని, నాయకత్వ…

  • July 19, 2025
  • 19 views
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు దంపతులు మరియు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి దంపతులు వారికీ…

  • July 19, 2025
  • 21 views
జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల కార్యక్రమం.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 19-72025 జోగిపేట్ మున్సిపల్ మూడో వార్డ్ పరిధిలోగల బిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లన్న కాలనీవాసులు ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని పోచమ్మ అమ్మవారికి. బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం…

  • July 19, 2025
  • 45 views
గంజాయిని నిర్మూలించేందుకు సాగును సమూలంగా నాశనం చేసాం’సంకల్పం’ కార్యక్రమంలో పాల్గొన్న – విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం”…

  • July 19, 2025
  • 18 views
విజయనగరంలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం

జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణ పరిధి రెండవ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో బాబు పూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌, మరిఎన్నో…

  • July 19, 2025
  • 16 views
రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్డడమేనా కూటమి పాలన”

జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్చడమేనా కూటమి పాలన అని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు ప్రశ్నించారు. స్థానిక గైతు బజార్‌ వద్ద రైతులతో కలిసి శుక్రవారం…

  • July 19, 2025
  • 17 views
మెంటాడ పిఏసిఎస్ అధ్యక్షుడిగా గొర్లె ముసలి నాయుడు

జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు తెలిపారు. గురువారం స్థానిక మెంటాడ పిఎసిఎస్ కార్యాలయంలో అధ్యక్షులు గా గొర్లె ముసలి నాయుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com