• June 9, 2025
  • 26 views
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పడిన మొదటి సంఘము ఎస్టియు

జనం న్యూస్: 9 జూన్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకై ఏర్పడిన మొట్టమొదటి సంఘము రాష్టోపాధ్యాయ సంఘం అని జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అన్నారు. ఎస్టియు 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…

  • June 9, 2025
  • 20 views
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులే హెచ్చరించిన చిలకలూరిపేట రూరల్ SI అనీల్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట రూరల్ పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న SI అనీల్ బృందం గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన క్రిమినల్…

  • June 9, 2025
  • 16 views
నరసరావుపేట ఖమ్మం పాలెం టౌన్ పట్టణంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు MSF టౌన్ అధ్యక్షులు కలపాల చరణ్ మాదిగ కాప డేనిల్ మాదిగ MSF టౌన్ ఉపాధ్యక్షులు బుట్టి మహేంద్ర మాదిగ, MSF ప్రధాన కార్యదర్శి వీళ్ళ ఆధ్వర్యంలో,ఎమ్మార్పీఎస్…

  • June 9, 2025
  • 17 views
బడిబాటలో గోడపత్రికను ఆవిష్కరించిన మండల విద్యాధికారి: గజ్జెల కనకరాజు

(జనం న్యూస్ చంటి జూన్ 9) దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి బందారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను…

  • June 9, 2025
  • 14 views
హరిత గ్రామం లక్ష్యం గా మొక్కలు నాటిన లయన్స్ క్లబ్ సభ్యులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందలూరు కన్యకా చెరువు మరియు చెరువు అలుగు వద్ద ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ పరంపరలో భాగంగా హరిత గ్రామమే…

  • June 9, 2025
  • 15 views
విశాఖ విమానాశ్రయంలో నారా లోకేష్ ను కలిసిన నాగ జగదీష్

జనం న్యూస్ జూన్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రెండు రోజులు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో మాజీ శాసన మండలి సభ్యులు…

  • June 9, 2025
  • 20 views
ప్రతిభా పురాష్కారానికి తర్లుపాడు విద్యార్థి ఎంపిక

జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 9 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వతరగతి చదివిన మాదాల నాగ సురేష్ 576 మార్కులు సాధించి ప్రతిభా పురష్కారానికి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం సుధాకర్…

  • June 9, 2025
  • 12 views
కార్పొరేట్ల సేవలో ప్రభుత్వ షైనింగ్ అవార్డ్స్ – SFI

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి కానీ ప్రైవేటు సేవలో తరించడం కాదు – SFI జనం న్యూస్ 09 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సైనింగ్ స్టార్ అవార్డుల ఎంపిక లో ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఉద్దేశించి భారత…

  • June 9, 2025
  • 18 views
డ్రోన్ సహాయంతో ఓ పెన్ డ్రింకింగు రైడ్స్ నిర్వహించిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 09 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం వన్ టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలోని శివారు ప్రాంతాల్లో జూన్ 7న ఓపెన్ డ్రింకింగు…

  • June 9, 2025
  • 20 views
నాటుసారా నియంత్రణే లక్ష్యంగా “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 09 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రజల రక్షణ, భద్రత, నేరాలు, నాటుసారా అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా గుర్ల పోలీసు స్టేషను పరిధిలోని దేవుని కనపాక గ్రామంలో జూన్ 8న, వేకువ జామున 5గంటలకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com