• June 6, 2025
  • 22 views
భూ సమస్యలను పరిష్కరించుకునేందుకే రెవెన్యూ సదస్సులు

జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కార్యక్రమంను నిర్వహిస్తున్నదని,భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం బరకత్…

  • June 6, 2025
  • 237 views
ఎమ్మెల్యే కు ఘన స్వాగతం

ఎమ్మెల్యే కు సన్మానం చేసిన లేళ్ల గోపాల్ రెడ్డి. జనం న్యూస్,06జూన్, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా భూ రికార్డును నమోదు చేసేందుకు భూ భారతీ చట్టం అమలు చేసింది రాష్ట్ర ప్రజలకు భూ భారతీ చట్టం పై రెవెన్యూ…

  • June 6, 2025
  • 154 views
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్.

భూ భారతీ చట్టం ద్వారా భూ యజమానులకు మేలు. అర్హులందరికీ భూ పట్టాలు. జనం న్యూస్,జూన్06, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రలో భూ భారతీ చట్టం అమలు చేసిన సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ భారతీ…

  • June 6, 2025
  • 21 views
సీఎం రిలీఫ్ పండు చెక్కు అందజేత

జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోని ఈ రోజు ఏర్గట్ల మండల కేంద్రములోని మెరుగు లతకు శుక్రవారం రోజునా సీఎం రిలీఫ్ ఫండ్ 34000 రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి అందచేశారు. మెరుగు లత మాట్లాడుతూ సీఎం…

  • June 6, 2025
  • 21 views
శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కు నూతనంగా ఎస్పీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీ ను…

  • June 6, 2025
  • 19 views
గుమ్మిర్యాలలోఆత్మీయ కుటుంబాన్ని పరామర్శించిన – వేముల ప్రశాంత్ రెడ్డి

జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సోమ రాజేశ్వర్ (పంతులు )యొక్క తండ్రి గంగారెడ్డి ఇటీవల చనిపోయారు. శుక్రవారం రోజునా మాజీ మంత్రి ఏమ్మెల్యేప్రశాంత్ రెడ్డివారి కుటుంబ…

  • June 6, 2025
  • 26 views
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాదే చరణ్ అన్నారు శుక్రవారం ఆసిఫాబాద్ మండలం లోని సాలేగుడా గ్రామపంచాయతీ లో భాగ్యనగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు…

  • June 6, 2025
  • 36 views
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటికీ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నర్సింహులగూడెం…

  • June 6, 2025
  • 23 views
యోగా ఆంధ్ర కార్యక్రమం వాయిదా:- ఎం.పి. డి. వో రాధాక్రిష్ణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని 7న శ్రీ సౌమ్యనాథ స్వామి గుడి వద్ద మరియు గ్రామ సచివాలయంలో జరుగు బోయే యోగానంద కార్యక్రమాలు బక్రీద్ పండుగ సందర్భంగా 9న సోమవారం వాయిదా వేయడం జరిగిందని ఈ విషయాన్ని…

  • June 6, 2025
  • 16 views
అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు కృషి: మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 6 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, తన చాంబర్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com