ఘనంగా పిసిసి డెలిగేట్ జన్మదిన వేడుకలు….
బిచ్కుంద జులై 18 జనం న్యూస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బిచ్కుంద గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేసినారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్…
నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూలై 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా కూకట్ పల్లి, సంగీత్ నగర్, కొమ్మన్ గడ్డ లో గల నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ జాతర సందర్భంగా కొమ్ము బాబు,…
సామాన్య మహిళకు -“చైర్మెన్” పీఠం
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, జనసేన వీరమహిళ ఓ మారుమూల గ్రామానికి చెందిన సామాన్య మహిళకు చైర్మెన్ పీఠం అధిరోహించటంతో పార్టీ నాయకులు,,కార్యకర్తలు, అభిమానులకు ఆనందోత్సాలకు అవధులు లేవు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ…
కులామతాలకు అతీతంగా ముస్లిం విద్యార్థి పోతురాజు వేషధారణ.
జనం న్యూస్ 19జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని శ్రీ వైష్ణవి టాలెంట్ హై స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ హైదర్ షేకీల్ కుమారుడు విద్యార్థి షేక్ సాహిల్ పోతురాజు వేషధారణలో…
తుంగూర్ వాసికి రాష్ట్ర గవర్నర్ నుండి డాక్టరేట్ డిగ్రీ ప్రధానం
జనం న్యూస్ జూలై 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన దోసారపు ప్రమీల బుచ్చన్న గౌడ్ కుమారుడు డా. దోసారపు విజయ్కుమార్ కి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఇటీవల నిర్వహించిన స్నాత్తకోత్సవ కార్యక్రమంలో…
మావుళ్ళమ్మ అమ్మవారికి సారె
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం జి మూల పొలం పంచాయతీ ఎర్ర గురువు గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ అమ్మవారికిగ్రామస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర…
కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి పుష్పాలంకరణ
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి ఆషాడమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాట్రేనికోన గ్రామ దేవత శక్తీస్వరూపణీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి పుష్పాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు ఫణికాంత్ శాస్త్రి, ఆధ్వర్యంలో తొలుత వినాయకుని పూజ,…
ఎమ్మార్పీఎస్ సమీక్ష సమావేశం
జనం న్యూస్ , పార్వతీపురం మన్యం జిల్లా:ఎమ్మార్పీఎస్ ,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం పార్వతీపురం మన్యం జిల్లా లో గల ఎమ్మార్పీఎస్ మాదిగ ప్రజలందరికీ రేపు అనగా 19-07-2025 శనివారం నాడు, సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఏపీ…
విద్యార్థులు సైబర్ మోసాలకు గురి కావద్దు
జనం న్యూస్ జూలై 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది మునగాల మండల పరిధిలోని ఆకుపాముల లోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ…
ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జులై(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో శుక్రవారం నాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి…