బిచ్కుంద అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది మరియు…
సహకార సంఘాల సెక్రటరీలు, రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు జనం న్యూస్ అక్టోబర్ 29 సంగారెడ్డి జిల్లా: ఆయిల్ పామ్ సాగు ఒక కల్పవృక్షం లాంటిదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఐదేళ్లు శ్రద్ధగా ఆయిల్ ఫామ్ మొక్కలను…
జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూసోయా ధాన్యం క్వింటాలు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . బిఆర్ఎస్ లీడర్లకు బెదిరించినట్టు మీడియా సమావేశంలో మాట్లాడారు పలుగురు రాజకీయ నేతలు ఈ విషయం పట్ల…
జనం న్యూస్, తేదీ .29-10-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ నాగారం గ్రామానికి చెందిన కాటారపు నరసయ్య సతీమణి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న BRS పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని బస్టాండ్ నుంచి నీలి పల్లె వెళ్లే రహదారిలో ఉన్నటువంటి గణేష్ నగర్ విద్యానగర్ పరిసర గృహాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వర్షపు నీటిని తొలగించేందుకు ఎంపీడీవో ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో మొంథా తుఫాన్ కారణంగా దుకాణాలు సముదా యాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు…
జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.…
ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన.. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.. జనం న్యూస్, అక్టోబర్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో చలి గాలులు,…
. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేశ్… జనం న్యూస్, అక్టోబర్ 29 (కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరియు మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వచ్చే…