• June 23, 2025
  • 19 views
నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష..!

జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 23 జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష జరిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో డివిజన్…

  • June 23, 2025
  • 18 views
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఎస్ ఐ కే శ్వేత.

సమాజంలో ఉన్న రుగ్మతల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమైన అలాంటి వాటిని సమాజం నుండి తొలగించాలి. జనం న్యూస్ జూన్ 24 భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి ) మాదకద్రవ్యాల నివారణ వారోత్సవాలలో భాగంగా సోమవారం…

  • June 23, 2025
  • 16 views
మాదకద్రవ్య రహిత జిల్లా కోసం ప్రజలు, యువత సహకరించాలి-

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్ నేటి నుండి ప్రతి సోమవారం, గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గ్రామపంచాయితీలో అవగాహన కార్యక్రమాల…

  • June 23, 2025
  • 23 views
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బంది.

సమాజంలో ఉన్న రుగ్మతల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమైన అలాంటి వాటిని సమాజం నుండి తొలగించాలి. సీఐ రామకృష్ణా రెడ్డి మునగాల సర్కిల్ జనం న్యూస్ జూన్ 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మాదకద్రవ్యాల…

  • June 23, 2025
  • 12 views
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ జూన్ 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆభరణాలు…

  • June 23, 2025
  • 20 views
డీఎస్సీకి ముందు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు ఎస్టీయూ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించినందున ఆగస్టు లోపు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన…

  • June 23, 2025
  • 18 views
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

(జనం న్యూస్ జూన్ 23భీమారంమండల ప్రతినిధి కాసిపేట రవి ) యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమారం మండల ఎస్ ఐ కే శ్వేత మండలంలో ని యువతకు, విద్యార్థులకు సోమవారం రోజున హరితహారం లో భాగంగా పర్యావరణం గురించి…

  • June 23, 2025
  • 25 views
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు

జనం న్యూస్,జూన్23, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల యొక్క కంపార్టుమెంట్ నెం.1&2 (ఎ,124) సర్వే నెంబర్లు 50-1,51 నుంచి55,62, 56/1,74/2, 82 మరియు 83 పాత సర్వే నెంబర్లు 21,26-బి1, 27 నుండి 3 2…

  • June 23, 2025
  • 24 views
నాగార్జునసాగర్ లోడాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలీదాన్ దివస్

జనం న్యూస్- జూన్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లొ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ…

  • June 23, 2025
  • 18 views
కొత్త సవరణలతో పెన్షనర్లకు ప్రమాదం

కె. వేణుగోపాల్, పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్, ….. బిచ్కుంద జూన్ 23 జనం న్యూస్ “పెన్షన్” అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసు పై పడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com