జనం న్యూస్ నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : తాళ్ల రాంపూర్ గ్రామంలోబుదవారం రోజునా ఇందిరమ్మ ఇండ్ల మార్కౌట్ పొందినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను ఎంపీడీవో వెంకటేశ్వర్లు,గ్రామపంచాయితీ సిబ్బంది, నాయకులు సందర్శించారు. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాన్ని…
జనం న్యూస్ ; నవంబర్ 19 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; 58 వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం సిద్దిపేటలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సౌదాలని,…
కల్లు తనిఖీ లో ఎటువంటి కల్తీ లేదని నిర్ధారణ.. జనం న్యూస్ 19 నవంబర్ జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఎక్సైజ్ పార్టీ అధికారుల ఆధ్వర్యంలో తాటి ఈత కల్లు తనిఖీ చేశారు. మండలంలోని…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లెలో శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వ హించారు బుధవారం ఉదయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ గణపతి హోమం అయ్యప్ప మూలమంత్ర భవనం…
బిచ్కుంద నవంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ రెడ్డి బుధవారం రోజు…
19.11.2025, బుధవారం కందుకూరు నియోజకవర్గం 78.50 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన.. కందుకూరు పట్టణం 7 వ వార్డు పరిధిలో శివసాయి పబ్లిక్ స్కూల్ నుంచి వాసవి నగర్ కల్వర్టు వరకు 78.5 లక్షలతో కొత్తగా నిర్మించబోతున్న వరదనీటి కాలువ పనులకు…
జనంన్యూస్, తేదీ 20-11-2023. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ. బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు,…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 19 ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఫైలును రాబోయే కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఆమోదించాలని సీఎంను కోరిన అనిరుధ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం…
దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం దోపిడీ కి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం…! జనంన్యూస్. 19.సిరికొండ. దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కార్మికులను చేస్తున్న ఆర్థిక దోపిడీ కి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాదు…
(జనం న్యూస్ 19 ప్రతినిధి కాసిపేట రవి ) భీమారంమండలంలోని నర్సింగాపూర్, పరిసర గ్రామాల్లో పందుల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రివేళ పొలాల్లోకి చేరిన పందులు పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు భారీ నష్టం కలుగుతోందని…