• July 16, 2025
  • 29 views
భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందిద్దాం!

(జనం న్యూస్ 17 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) కాకులు లేకపోతె వేప చెట్లు లేవు, వేప చెట్లు లేకపోతే మిగిలిన పక్షి జాతికి ఆవాసం ఉండదు, ఎత్తయిన చెట్ల కొమ్మల మీదే తేనెటీగలు తుట్టు కడతాయి, నూటికి…

  • July 16, 2025
  • 31 views
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు- ఎస్సై ముత్తయ్యప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్- జూలై 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ…

  • July 16, 2025
  • 26 views
ఏసిపి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గండికోట సాంబయ్య మృతి కేసులో నిందితుల అరెస్టు

జనo న్యూస్ 16 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గండికోట సాంబయ్య తన గ్రామస్తులైన శీలం బాలరాజు మరియు ఉదరి రాజు లతో కరిసి రాత్రి సుమారు పది…

  • July 16, 2025
  • 24 views
వానలు కురవాలని నేలమర్రిలో కప్ప కాముడు ఆట

జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని నేలమరి గ్రామంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామ మహిళలు కప్పకాముడు ఆడారు.కర్రకు కప్పలు కట్టి వేపమండలు చుట్టి పూజలు చేశారు.ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని…

  • July 16, 2025
  • 28 views
సమాజ అభ్యున్నతికి బాలికల చదువు ఎంతో దోహదం అవుతుంది

జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో,మునగాల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్…

  • July 16, 2025
  • 22 views
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం గట్టి హెచ్చరిక జారీ చేసింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 16 రిపోర్టర్ సలికినీడి నాగు పట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారు పశువుల…

  • July 16, 2025
  • 30 views
అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ సైన్స్ ప్రాయోగిక పరీక్షలకు ప్రారంభం

జనం న్యూస్:16 జులై బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం – సిద్దిపేటడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్, రెండవ సంవత్సరం…

  • July 16, 2025
  • 16 views
అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీ దక్కగానే ప్రజల నోట్లో మట్టికొట్టాడు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు ఏడాదిలో 80శాతం పైగా హామీలు అమలుచేసిన చంద్రబాబును ప్రశ్నించే అర్హత, స్థాయి, ఐదేళ్లలో ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చని జగన్ కు లేవు. చెప్పింది విస్మరించడం జగన్…

  • July 16, 2025
  • 19 views
బుద్ధవనం సందర్శించిన ఖమ్మం జిల్లా పర్యటక అధికారి

జనం న్యూస్ – జులై 16: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలంగాణ టూరిజం నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనాన్ని బుధవారం నాడు ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి సందర్శించి పరిశీలించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్…

  • July 16, 2025
  • 19 views
మీడియేషన్ ఫర్ నేషన్ అనే అంశంపై బైక్ ర్యాలీ

జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ మహమ్మద్ రహంతుల్లా వారి ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com