నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు తనయుడు వై యస్సార్ ఆర్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు బడుకొండ ప్రదీప్ నాయుడు అయ్యప్పస్వామి ఇరుముడులు లో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను కుటుంబ సభ్యులు…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్*జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి ఆటో నడిపి, జామి పోలీసులకు పట్టుబడిన నిందితుడు ముకుందపురం గ్రామం, వేపాడ…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్జిల్లాలో రోడ్లపై మానసిక రుగ్మతలతో బాధపడుతూ, ఆదరించేవారు లేకుండా నిరాశ్రయులైన మతిస్థిమితం లేనివ్యక్తులకు తమవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషను’ ముందుకు…
(పయనించే సూర్యుడు నవంబర్ 18 రాజేష్) దౌల్తాబాద్ : రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని ఐకెపి సిసి బాలరాజు పేర్కొన్నారు. మల్లేశం పల్లి ఐకెపి…
:జనం న్యూస్ 18నవంబర్ పెగడపల్లిఅఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమరు మల్లేష్ యాదవ్, కమిటీ గౌరవ అధ్యక్షులు పలుమరు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలో మండలం కమిటీ అధ్యక్షులుగా గంగుల కొమురెల్లి యాదవ్ ని మండల…
జనం న్యూస్ ; నవంబర్ 17 సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ;సిద్ధిపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ లెర్నింగ్ సెంటర్లో ఆదివారం ప్రథమ సంవత్సరం అండర్గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 17 తర్లుపాడు మండలం తర్లపాడు గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహిళ రైతులకు మరియు చిరుధాన్యాల సాగు చేసే రైతులకు శిక్షణ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి…
జనం న్యూస్ :నవంబర్ 17 సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ వై.రమేష్; సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈరోజు పెందోట బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో సభాధ్యక్షుడిని, ముఖ్య అతిథిని, ప్రముఖ కవులను సభాసమన్వయం- గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెడ్మాస్టర్ (రి) ఆహ్వానించగా…
జనం న్యూస్, నవంబర్ – 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం కి ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం…
జనంన్యూస్. 17.సిరికొండ. పట్టాలు ఇచ్చిన భూములను అప్పగించకుంటే కబ్జాలకు వెళతాం రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి పేదల భూములను అప్పగించాలి.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ స్పష్టికరణ రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించకుంటే…