• January 13, 2025
  • 108 views
ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి కొండపల్లి

జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దరాష్ట్ర చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు మంత్రి.కొండపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.విజయనగరం, ఎస్.కోట మరియు పార్వతీపురం డిపోలకు చెందిన…

  • January 13, 2025
  • 86 views
ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్‌ అంబేడ్కర్‌

జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి,…

  • January 12, 2025
  • 122 views
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు

జనం న్యూస్ జనవరి 12 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మండల కమిటీ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు ఈరోజు మన ఎన్డీఏ ఎమ్మెల్యే శ్రీ దాట్ల…

  • January 12, 2025
  • 94 views
వైయస్సార్సీపి అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్

జనం న్యూస్ జనవరి 13(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది, ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచ్ జగదీష్…

  • January 11, 2025
  • 95 views
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి ` మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: జిల్లాలోని ప్రతి రైతుల దగ్గర నుంచిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉన్న అధికారులతో చరవాణిలో మాట్లాడుతూ…

  • January 11, 2025
  • 97 views
పారిశుధ్య పనులను పరిశీలీస్తున్న ఎంపిటివో కుమార్.

జనం న్యూస్ జనవరి 12 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల పర్యాటక ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా శనివారం బొర్రా, అనంతగిరి, ఎగువ శోభ , బీసుపురం, కాఫీ ప్లాంటేషన్ మెయిన్ రోడ్డు…

  • January 11, 2025
  • 111 views
పాడి పరిశ్రమకు అభివృద్దికి ప్రత్యేక చర్యలు ` మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: పాడి పరిశ్రమాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మండలం రేగులపాడు గ్రామంలో రూ.2లక్షల 30వేల రూపాయిల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌…

  • January 11, 2025
  • 96 views
మినీ గోకులంషెడ్లను ప్రారం భించిన యం పి పి సునీత సాయి శంకర్

జనం న్యూస్ జనవరి 11 (దుర్గి) :- దుర్గి మండలం లో 6మినీ గోకులం షెడ్ లనుశనివారం యం పి పి యేచూరి సునీత సాయి శంకర్,కూటమి నాయ కులు.రిబ్బన్ కట్ చేసి ప్రారం భించారు దుర్గి లో 1 ఆత్మ…

  • January 11, 2025
  • 100 views
భవన కార్మికులకు మీటింగ్ స్థలాన్ని కోరుతూ ఎమ్మెల్యే వేగుళ్ళకు కు వినతిపత్రం అందచేత

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) భవన కార్మికులకు మీటింగ్ స్థలాన్ని కోరుతూ మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కలిసి ప్రెసిడెంట్ కర్రి తాతారావు శనివారం వినతిపత్రం అందజేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర…

  • January 11, 2025
  • 111 views
పాఠశాల శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలి

జనం న్యూస్ జనవరి 11 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com