(జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి) ఆరేపల్లి మన గ్రామం ఇవాళ అభివృద్ధి విషయంలో అయోమయానికి గురవుతోంది.వీధి దీపాలు లేవు… త్రాగునీటి సమస్య పెరుగుతోంది…బంజరు దొడ్డి లేకపోవడం వల్ల గ్రామ నిర్వహణ ఇబ్బందుల్లో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అల్ హాది వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సహకారంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ దినోత్సవాన్ని పురస్కరించు కొని, కడప నగరం నందు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-కడప వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు…
(జనం న్యూస్ 11 డిసెంబర్ ప్రతినిధి, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.గ్రామం లో వాడ వాడలా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉంగరం గుర్తుకు…
(జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి) నర్సింగాపూర్* మన గ్రామం ఇవాళ అభివృద్ధి విషయంలో అయోమయానికి గురవుతోంది.వీధి దీపాలు లేవు… త్రాగునీటి సమస్య పెరుగుతోంది…బంజరు దొడ్డి లేకపోవడం వల్ల గ్రామ నిర్వహణ ఇబ్బందుల్లో…
సాఫీగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పి. ప్రావీణ్య జనం న్యూస్ డిసెంబర్ 11 సంగారెడ్డి,జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా, పరిపాలన…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వద్ద సెల్ఫ్ ఏక్సిడెంట్ కు గురై, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి డిసెంబరు…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, అక్రిడిటేషన్ నిబంధనలను సడలించాలని విజయనగరం జిల్లాలోని చిన్న పత్రికల సంపాదకులు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. పల్లెపల్లెకూ వార్తను మోసుకెళ్లి, స్థానిక సమస్యలకు…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ (M) గుర్ల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి కోటపర్తివలసకు సిమెంట్ ఇటుకలు ట్రాక్టర్ పై తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు…
జనం న్యూస్ 11 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డి పనితీరుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 3వ ర్యాంక్ ఇచ్చారు. ఆయన వద్దకు వచ్చిన సమస్యలలో 791 క్లియర్ చేశారు. వాటిలో ఒక్కోదానికి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర…