జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్ ర్యాలీ…
జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిబైక్…
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్లో యార్డులో మొక్క జొన్నలు, వరి ధాన్యాలు షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఈ సందర్భంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలలో 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఆధార…
వారం రోజుల పాటు కార్యాలయాలలో అందుబాటులో ఉండాలి, ఎంపీడీవో, తాసిల్దార్, జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ తాసిల్దార్ అమరేశ్వరి, డిప్యూటీ…
ప్రతి విద్యార్థి విద్యలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి- తరి రాము జనం న్యూస్ – అక్టోబర్ 25 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని మండల విద్యాశాఖఅధికారి తరి రాము అన్నారు,శనివారం నాగార్జునసాగర్ పైలాన్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎం.ఏ.వై) పరిధిలో పట్టణంలో నిర్మిస్తున్న 207 ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపికను తుదిగడువులోపు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 25 జహీరాబాద్ నియోజకవర్గము బీసీ జేఏసీ కమిటీ సమావేశాలు ఘనంగా నిర్వహించినారు. ఈ మధ్యనే ఏర్పాటు అయిన బీసీ జె ఏ సి కమిటీ సభ్యులకు జె ఏ సి…
జనం న్యూస్ అక్టోబర్ 26 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో రైతు వేదికలో వానాకాలం వరి పంటకోతల పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హార్వెస్టర్ యజమాను లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ…