మడేలయ్య మహోత్సవానికి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం 15 జూలై( జనం న్యూస్) కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో 20వ తేదీ జూలై ఆదివారం రోజున రైటర్ బస్తి లోని ఏ క్యాబిన్ సెంటర్ బోడ గుట్ట నందు మడేల్ అయ్యా వనభోజనాల మహోత్సవం…
పేస్ క్యాప్చర్ కాక కుస్తీలు పడుతున్న అంగన్వాడి టీచర్లు. సిఐటియు.
జుక్కల్ జూలై 15 జనం న్యూస్ అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయని వాటిలో రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ హెచ్ టీఎస్. యాప్ ను. కేంద్ర ప్రభుత్వం. పోషణ్ ట్రాకర్ యాప్ లను.…
ఇందిరాపార్క్ ధర్నాలో చండ్రుగొండ మండల బీసీ నాయకులు
జనం న్యూస్15 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం) చండ్రుగొండ మండలం నుండి హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బిసి ప్రజాప్రతినిధుల ఫోరం ధర్నాకు మండల బీసీ నాయకులు తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చట్టబద్ధత రిజర్వేషన్…
గుంతల మయంగా మారిన బాలాజీ నగర్ రోడ్డు.
జనం న్యూస్ జులై 15, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని కొడంగల్ చౌరస్తా నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లే దారి రోడ్డు చినుకు పడితే చిత్తడైపోతున్న రోడ్డు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లే భక్తులకు, ఆ…
సీఐ రవికుమార్ గారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు….
బిచ్కుంద జూలై 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద సీఐ గా నూతన బాధ్యతలు చేపట్టిన రవికుమార్ గారిని బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్…
ప్రమాద బాధితులను పరామర్శించిన జగదీశ్వర్ గౌడ్
జనం న్యూస్ జులై 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణం లో ఉన్న బట్టల దుకాణం లో లిఫ్ట్ కేబుల్ తెగిపోయి ప్రమాదానికి గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్…
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ మరిడమ్మ అమ్మవార్లకు ఆషాడం సారె
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఎస్ ఎస్ ఎఫ్ మండల మహిళా కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి పర్యవేక్షణలో మహిళా విభాగము మరియు…
బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ దేవాలయ చైర్మన్ బిక్షపతి
బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ దేవాలయ చైర్మన్ బిక్షపతి జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు మండల కేంద్రము కు చెందిన క్రీస్తు…
ఈ నెల 18 నాడు చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సమావేశాము..!
జనంన్యూస్. 15. సిరికొండ. విజయవంతం చెయ్యండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక.. చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో…
క్యూ న్యూస్ పై దాడి దుర్మార్గం .
ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి (జనం న్యూస్15జూలై భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి ) తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నబడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను…