తెలంగాణ రజతోత్సవ వేడుకలకు తరలి వెళ్లిన కూకట్పల్లి జర్నలిస్టులు
జనం న్యూస్ మే 31 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంలోని జలవిహార్ లో నిర్వహించిన కార్యక్రమానికి కూకట్ పల్లి జోన్ నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కూకట్…
సంతాపం వ్యక్తం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్
జనం న్యూస్ మే 31 కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజం బస్తి ఏరియాలో గల నివాసముంటున్న కురుమిళ్ళ రవికుమార్ తల్లి గారైన కురమిళ్ళ సరోజ వయస్సు 65 సంవత్సరాలు నిన్న సాయంత్రం ఆకస్మాత్తుగా గుండె జబ్బుతో మరణించిడం జరిగింది వారి అంత్యక్రియలు ఈరోజు…
రైతాంగం పట్ల కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సిగ్గు చేటు..!
జనంన్యూస్. 31. నిజామాబాదు. సిరికొండ. రైతంగా వ్యతిలేక నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలి సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ నిజామాబాదు. రూరల్. సిరికొండ. మండలం… రైతాంగం పట్ల కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సిగ్గు చేటని,రైతంగా వ్యతిలేక…
జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్
జనం న్యూస్ 31 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఏప్రిల్ వేతనాలు, స్కూలు ఆయాలకు వాచ్మెన్లకు, మార్చి, ఏప్రిల్, మే జీతాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. జిల్లా…
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 31 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…
గ్రేవ్ కేసును చేధించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 31 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కొత్తవలస మండలం మంగళపాలెంలో రాపర్తి జగదీష్ బాబు ఇంటిలో ఇటీవల జరిగిన చోరీ కేసులో నేర స్థలాన్ని జిల్లా ఎస్పీ…
లంచం తీసుకొంటూ ఎ.సి.బి. కి చిక్కిన స్టేట్ ట్యాక్స్ ఉద్యోగి
జనం న్యూస్ 31 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక హైదారాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ వ్యాపారి అయిన విశ్వేశ్వర్ విశ్వనాథ్ అనే అతను ఇటీవల హైదరాబాద్ నుండి విశాఖపట్నం నకు ప్లేవుడ్ షీట్స్ ను సరఫరా…
సౌమ్యనాధ దేవాలయం దర్శించిన కలెక్టర్ చామకూరి శ్రీధర్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు నందలూరు గ్రామము శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయానికి చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్, రావడం జరిగినది,అందులో భాగంగా కలెక్టర్ కి దర్శనం అనంతరం సన్మానం చేయడం జరిగినది, ఈ కార్యక్రమము లో…
పొగాకు “విముక్తి”తోనే ఆరోగ్యానికి “ముక్తి”
బిచ్కుంద మే 31 జనం న్యూస్ పొగాకు నుంచి “దేశానికి”, పొగాకు ఉత్పత్తుల నుంచి “దేహానికి “విముక్తి కలిగినప్పుడే అసలు సిసలైన ఆరోగ్య స్వతంత్రం అని బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ అన్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మండలాలల్లో నియంత్రించే…
పూర్తైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ
జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మార్కూక్ మండల వనరుల కేంద్రం నుండి ప్రాథమిక,ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అన్ని సబ్జెక్టులు ప్రధానోపాధ్యాయులకు మండలవిధ్యాదికరి, ఏ వెంకటరాములు,అందజేయడం జరిగింది.…