• November 15, 2025
  • 77 views
బీహార్ లో బీజేపీ ఘన విజయంసులూరుపేట లో బిజెపి నేతలు సంబరాలు

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూళ్లూరుపేట బిజెపి నేతలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్ డి ఏ కూటమి ఘనవిజయం సాధించినధని అందులో…

  • November 15, 2025
  • 89 views
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్నారు పోలూరు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100…

  • November 15, 2025
  • 81 views
నేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…

రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు.…

  • November 15, 2025
  • 254 views
రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న పల్లెటూరి కుర్రాళ్లు గద్వాల్ జిల్లాకు గర్వకారణం

జనం న్యూస్ 15 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూక ఐజ మండలం బైనపల్లి గ్రామం పల్లెటూరు కుర్రాళ్లు అభినందించిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,…

  • November 15, 2025
  • 78 views
మద్నూర్ శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు… మూడు రోజుల పాటు మహా వైభవం — భక్తి, సాంప్రదాయం, పండుగ సందడి . …

మద్నూర్ నవంబరు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామం…గత మూడు రోజులుగా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.శ్రీ వీరభద్ర స్వామి వార్షిక మహోత్సవాలు అన్నీ కార్యక్రమాలు, అన్నీ ఆచారాలు, అన్నీ సంప్రదాయాలు అద్భుత భక్తి భావంతో నిర్వహించబడ్డాయి.మొదటి రోజు…

  • November 15, 2025
  • 88 views
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే …..

జుక్కల్ నవంబర్ 15 జనం న్యూస్ జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి…

  • November 15, 2025
  • 74 views
ఆర్యభట్ట స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు

బిచ్కుంద నవంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి రెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలల దినోత్సవం శుక్రవారం నాడు బిచ్కుంద లోని ఆర్యభట్ట హై స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ సార్ పిల్లలతో కలిసి కేక్…

  • November 15, 2025
  • 72 views
అభివృద్ధికి పట్టం కట్టిన బీహార్ ప్రజలు__జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి

జనం న్యూస్ నవంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీహార్లో ఎన్ డి ఏ 243 అసెంబ్లీ స్థానాలకు కాను 200…

  • November 15, 2025
  • 70 views
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..!

జనంన్యూస్. 15.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి:పోలీస్ కమిషనర్ వెల్లడి.1).విగ్రహాల ప్రతిష్టాపన ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల…

  • November 15, 2025
  • 70 views
అయిజ పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

జనం న్యూస్ 15 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని అయిజ పట్టణంలో సింగిల్ విండో…