పచ్చిరొట్ట,జిలుగులు విత్తనాలు సబ్సిడీ పై
జనం న్యూస్,మే28,జూలూరుపాడు: ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చీమలపాటి బిక్షం మాట్లాడుతూ జూలూరుపాడు మండల రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడి పై పచ్చిరొట్ట, జిలుగు విత్తనములు 733 సంచులు అందుబాటులో ఉన్నవి. ఓక్కొక్క సంచికి 30 కేజీలు, ధర…
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట నుండి ఎంపిక కాబడిన చిన్న బ్రహ్మయ్య, బెస్ట్ ప్రాక్టీస్
జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి తెలంగాణ రాష్ట్ర స్థాయి లో అన్ని ప్రభుత్వ పాఠశాల లో జరిగే నూతన అభ్యసన ప్రక్రియ గుర్తించి,,…
నూరు శాతం ఫలితాలు సాధించినందుకు అవార్డు
జనం న్యూస్ మే 28(నడిగూడెం) 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో,ఇంటర్మీడియట్ లో వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించినందుకు గాను నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి బుధవారము హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో…
పొంచి ఉన్న సీజనల్ గండం
జనం న్యూస్ మే 28 (నడిగూడెం) మండలం లోని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో…
ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కు తరలిరండి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ పిలుపు నీచ్చారు జనం న్యూస్ మే 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం లోని కడంబ…
ఈ నెల 31 న ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, టిడిపి నాయకులు తో కలిసి పరిశీలించారు..
శనివారం పేదల సేవ, బంగారు కుటుంబం కార్యక్రమాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడనున్న చంద్రబాబు, గ్రామంలో పెన్షన్ దారులకు ఫింక్షన్ లు అందించనున్న చంద్రబాబు..గ్రామస్తులతో బహిరంగ సభ, నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ పర్యటన…
ఏసీపీ కి రామకోటి పుస్తకం అందజేసిన రామకోటి రామరాజు
ఏసీపీ నర్సింలు చే రామనామాలు లిఖింపజేపించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రామ నామమే శాశ్వతమని, ప్రతి ఒక్కరిచే గత 26 సంవత్సరాలనుండి రామనామాన్ని…
బిచ్కుంద సొసైటీలో జిలుగు విత్తనాల పంపిణీ…..
బిచ్కుంద మే 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ ఎన్ బాలు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు…
ఉద్యమాలు చేసినవారికి పదవులు..
జిల్లా కార్యవర్గ సభ్యులుగా భాష బోయిన సంతోష్. సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా ఉట్కూరి ప్రణీత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. జనం న్యూస్ 28 మే 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం నుండి విద్యార్థి…
నెలలు గడుస్తున్న ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ రైతుల ధర్నా
జనం న్యూస్ మే(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలం బొల్లంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నెలరోజు దాటిన ధాన్యం కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన…