గంజాయి అనార్థాలపై యువతకు అవగాహన కార్యక్రమంగంజాయి వద్దు చదువే ముద్దు
జనం న్యూస్ మే 27 బీర్పూర్ మండలంలోని తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకుల కు గంజాయి అనార్థాలపై అవగాహన కార్యక్రమం బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు నిర్వహించారు. గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం…
ఫార్మా పేరుతో అల్ప్రాజోలం దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
జనంన్యూస్ 27 నిజామాబాద్. ప్రతినిధి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్ప్రాజోలంను ఉత్పత్తి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం కమిషనరేట్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ…
బిజేపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సారధ్యంలో అన్నమయ్య జిల్లాలో, రాష్ట్రస్థాయిలో పార్టీ ఇంకా…
బిజేపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సారధ్యంలో అన్నమయ్య జిల్లాలో, రాష్ట్రస్థాయిలో పార్టీ ఇంకా…
రాష్ట్రం లో రాక్షస పాలన కొనసాగుతుంది
ప్రజా పాలన పేరిట రౌడి పాలన సీఎం ఫొటో మేమెందుకు పెట్టాలి సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ పై దాడి సిగ్గు చేటు కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పుతారు బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య జనం న్యూస్,…
మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు..!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే. వర్షపు జలాలు నిలువ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం నిజామాబాద్, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు…
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
లైసెన్స్ లు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తాం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ 27మే 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ : డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు…
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్న పిలుపుమేరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నరసరావుపేట నియోజకవర్గ టౌన్ కేంద్రంలో మాదిగ విద్యార్థుల నూతనంగా కమిటీ నాయకత్వంతో చిరుగూరి నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ 31…
13 ఏళ్లు గడిచిన న్యాయం జరగటం లేదు
జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వంగర మండలం లక్ష్మీపేీటలో దళితులపై దాడులు జరిగి 13 ఏళ్లు అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్కు దళిత నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.సోమవారం కలెక్టరేట్ వద్ద…
సీహెచ్వోల సమ్మె విరమణ
జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని 27 రోజులుగా విధులు బహిష్కరిస్తూ సమ్మెబాట పట్టారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ…