తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14 ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో అన్ని బీసీ కులాల సంఘాల నాయకులు అత్యవసర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం లో బీసీ రిజర్వేషన్ ల సాధనకై…
జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం…
జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణతో గద్వాల న్యాయవాదుల భేటీ.”దీపావళి తర్వాత ముఖ్యమంత్రిని కలిసి చర్చిద్దాం” డీకే అరుణ స్పష్టం.జిల్లా కోర్టు స్థలం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్ద నందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కోట్ల రూపాయలు వేచించి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది…
బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ మేడం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పేర్కొన్న…
జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ వినతి పత్రం సమర్పించిన ఐజ అఖిలపక్ష కమిటీ ఈరోజు గద్వాల పట్టణంలోని…
జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం జిన్నారం మండల పరిధిలోని మండల విద్యా కార్యాలయంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) కుమారస్వామి ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గత రెండు రోజుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల ఇసుకపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరూ చూస్తూనే ఉన్నాం దాంట్లో…
జనం న్యూస్ అక్టోబర్ 13 నడిగూడెం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 2025 -26 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ప్రభుత్వం అందించిన ఒక కార్పెటు, దుప్పటి చొప్పున 116 మంది విద్యార్థినీలకు సోమవారం వసతి గృహం…